కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ ముద్దుగుమ్మ భారీ అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నది. తాజాగా ఈ భామ తెలుగులో మరో బంపరాఫర్ను సొంతం చేసుకున్నట్లు సమాచా
స్వతహాగా తాను భయస్తురాలినని..అందుకే హారర్ సినిమాల్లో నటించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. హిందీ అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్న ఈ భామ నటించిన హారర్ �
పుత్రోత్సాహంలో ఆనందపడుతున్నది హీరోయిన్ కాజల్ అగర్వాల్. మంగళవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్త ఇంటి సభ్యుడికి ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఆహ్వానం పలికారు. కాజల్ తైల్లెన వార్తను ఆమె సోదరి నిషా అ�
సునైనా కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘రెజీనా’. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించారు. అదే పేరుతో తెలుగు అనువాదం త్వరలో విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మహిళా ప్రధానంగా నడిచే కథ ఇది. థ్�
సినీరంగంలో ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పలేం. ‘మిమి’ చిత్రం తన కెరీర్కు బంగారు బాటలు వేసిందని సంతోషం వ్యక్తం చేసింది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. కెరీ�
Stars Side Business | దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు. ఈ మాట పెడచెవిన పెట్టిన పాతతరం నటులు రెండు చేతులా సంపాదించినా కూడా కష్టార్జితాన్ని నిలబెట్టుకోలేక పోయారు. చివరి రోజుల్లో సాయం కోసం చేతులు చాచ�
మరీ అందగత్తేం కాదు. కానీ, ఏదో అయస్కాంత శక్తి! తెరమీద చూస్తున్నంత సేపూ.. ఆ పిల్లతో మనకు బీరకాయ పీచు చుట్టరికం ఉందేమో అన్న అనుమానం. మరుక్షణమే మనసును మల్టీప్లెక్స్ చేసుకుని.. ఆలియాభట్కు ఓ కార్నర్ సీట్ కేటా�
రోమ్: పోర్న్ నటిని ఒక బ్యాంకు వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని తగులబెట్టి ముక్కలుగా నరికి చిన్న సంచుల్లో రోడ్డు పక్కన పడేశాడు. ఇటలీలోని లొంబార్డిలో ఈ ఘటన జరిగింది. 26 ఏండ్ల కరోల్ మాల్టేసి అలి
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రం ద్వారా మలయాళీ భామ నజ్రియా ఫహద్ కథానాయికగా తెలుగు తెరకు
సోనాలీ బింద్రే..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తార. అప్పట్లో టాలీవుడ్లో అగ్రతారగా వెలిగింది. మన స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఆమె నటించిన ‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్దాదా ఎంబీబీఎస్' ఘన విజయాలు
అగ్ర కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ మధ్య ప్రేమాయణం గత ఆరేళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్నది. ఈ జంట పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విఘ్నేష్తో తన నిశ్చితార్థం అయిపోయిందని, సరైన స�
‘ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ఈజ్ శృతి’ ఇటీవల విడుదలైన టీజర్లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు’ ఏం చేయాలి వాళ్లను అంటూ �
హిందీ చిత్రసీమలో చక్కటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న తారల్లో చాలా మంది తమ తదుపరి గమ్యంగా హాలీవుడ్ను ఎంచుకుంటారు. ప్రపంచ సినిమాకు తలమానికంగా భావించే హాలీవుడ్లో రాణించడం జీవనసాఫల్యంగా భావిస్తారు. �
‘గ్యాంగ్లీడర్', ‘శ్రీకారం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయిక ప్రియాంక అరుల్ మోహన్. ఆమె హీరో సూర్య సరసన నటించిన కొత్త సినిమా ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు). సన్ పిక్చర్స్ పతాకం�