దేశంలోని జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది జూలై 17 వరకు ఈ తరహా ప్రమాదాల్లో 26,770 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్లో ఎంపీ శశ్మిత�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ట్రాన్స్కో సిబ్బంది పొలం బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంద�
ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో మరణించిన కొందరు అవయవదానంతో మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. జీవన్దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు వివరాల ప్రకారం..
జాతీయ రహదారి 44 లోని కొంపల్లి ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపుతున్నాయి.
ఒకప్పుడు ఇంటికొక సైకిల్ ఉండేది. నేడు మారుతున్న పోకడకు అనుగుణంగా ఇంటికి రెండు, మూడు ద్విచక్రవాహనాలు ఉంటున్నాయి. కాలు తీసి బయట పెట్టాలన్నా.. బైక్ వాడకమే ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ ప్రమాదాలు అనేక�
Approach road | వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పలువురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈక్రమంలో ప్రమాదాల నియంత్రణకు పోలీస్శాఖ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టింది.
Highway Lights | గుమ్మడిదల మండల శివారులో టోల్ ప్లాజా మీదుగా పోవాలంటే ప్రతీ వాహనం టోల్ టాక్స్ చెల్లించవలసిందే. టోల్ టాక్స్ల వసూలు మీద ఉన్న శ్రద్ధ హైవేపై లైట్స్ ఏర్పాటుపై లేకపోవడంతో హైవేపై అంధకారం నెలకొంటుంద�
ఫతేనగర్ ఫ్లైఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) కు అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
Electricity Pole | ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ శివారులో నడిరోడ్డుపై విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రంగారెడ్డిజిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తతో ఎంతోమంది కన్నవారికి దూరమవడంతోపాటు కట్టుకున్నవాళ్లకు కూడా కన్నీళ్లు మిగిలిస్తున్నారు. మరిక
ప్రధాన కూడలిలో జరుగుతున్న ప్రమాదాల నివారించేందుకు సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు నడుం బిగించారు. రుద్రంపూర్ ప్రగతివనం వద్ద నుండి రామవరం వరకు సుమారు రూ.10 లక్షల వ్యయంతో ఐదు టవర్లు, ఒక్కొక్కటి 10 మీటర్�
మంచిర్యాల జిల్లాలోని కడెం ప్రధాన కాలువపై నిర్మించిన పలు వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కడెం జలాశయం ప్రధాన కాలువకు ఇరువైపులా రహదారి నిర్మించారు. మధ్యలో వాగుల
సెల్ఫోన్ (Cellphone) డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిసిన చాలమంది వాహనదారులు పట్టించుకోవడం లేదు. ప్రతి నిత్యం కార్లు, ద్విచక్రవాహనాలు నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడటం మనం చూస్తునే ఉన్నాం. మరికొందరు ఇయర్ఫోన్లలో మ్య�