పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్ కో అధికారులు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో అధ
రాయదుర్గం పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల నరేశ్ తన భార్య, ఐటీ ఉద్యోగిని కల్యాణి (30)తో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తూ..గచ్చిబౌలి బ
Supreme Court : దేశంలో గృహిణుల శ్రమపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులు దేశ నిర్మాతలు అని, వారు చేసే పనికి కనీసం రూ.30,000 పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉకుపాదం మోపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
మద్యం సేవించి, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ని�
రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలకు దూరం ఉండొచ్చొని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తాల గోపికృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల పరిధిలోని అనంతారం గ్రామంలో జి�
అప్పుడెప్పుడో వచ్చిన ‘నీది నాది ఒకే కథ’ సినిమా గుర్తుందా? అందులో మోటివేషనల్ స్పీకర్స్ ఎలా ఉంటారో చూపించారు. బయటి నుంచి వచ్చే మోటివేషన్ ఎంత కన్ఫ్యూజ్ చేస్తుందో కొన్ని సన్నివేశాల ద్వారా వివరించారు. ప్
ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టవచ్చని గంగాధర ఎస్సై వంశీకృష్ణ అన్నారు. గంగాధర మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని కోదాడ ఎంవీఐ ఎస్కే జిలాని అన్నారు. శనివారం రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించ�
రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్�