అప్పుడెప్పుడో వచ్చిన ‘నీది నాది ఒకే కథ’ సినిమా గుర్తుందా? అందులో మోటివేషనల్ స్పీకర్స్ ఎలా ఉంటారో చూపించారు. బయటి నుంచి వచ్చే మోటివేషన్ ఎంత కన్ఫ్యూజ్ చేస్తుందో కొన్ని సన్నివేశాల ద్వారా వివరించారు. ప్
ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టవచ్చని గంగాధర ఎస్సై వంశీకృష్ణ అన్నారు. గంగాధర మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని కోదాడ ఎంవీఐ ఎస్కే జిలాని అన్నారు. శనివారం రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించ�
రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్�
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సూచించారు. నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులతో ప్రధాన రోడ్డ�
బేగంపేట్ కట్టమైసమ్మ దేవాలయం ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా వాహనాలు ధ్వంసం,ప్రాణ నష్టం వాటిల్లుతున్నది. అయినా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఏ మాత్రం సేఫ్టీ పరిక�
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన సీసీసీ నస్పూర్ పోలీస్ సేష్టన్ను తనిఖీ చేశా�
వరుస రోడ్డు ప్రమాదాలతో జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు.మితిమీరిన వేగం ప్రమాదాలకు దారి తీస్తున్నది. పరిమితికి మించి లోడ్తో కంకర ట్రిప్పర్లు, ఇసుక లారీలు రోడ్లపై అతి వేగంగా వెళ్తుండడంతో రోడ్డు దెబ్బతి
Accidents | రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండల పరిధిలోని చెన్నారం స్టేజ్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రహదారి క్రమక్రమంగా మృత్యుమార్గంగా మారిపోతున్నది. ఒకవైపు నాగార్జునసాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు అతి ప్రమాదకరమైన �
ప్రేక్షకహృదయాల్లో స్థానాన్ని సంపాదించేందుకు నటీనటులు పడే కష్టం సామాన్యమైనది కాదు. ఓ సినిమా షూటింగ్ టైమ్లో తనకు జరిగిన ఓ ప్రమాదం గురించి నటుడు బాబీడియోల్ రీసెంట్గా గుర్తు చేసుకున్నారు.
దేశంలోని జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది జూలై 17 వరకు ఈ తరహా ప్రమాదాల్లో 26,770 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్లో ఎంపీ శశ్మిత�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ట్రాన్స్కో సిబ్బంది పొలం బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంద�