మెదక్ ట్రాన్స్కో డీఈ షేక్ షరీఫ్ చాంద్పాషా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. మెదక్ జిల్లా పాపన్నపేట మం డలం సీతారాంనగర్కు చెందిన రైతు భాస్కర్ ఈ నెల 27న ట్రాన్స్ఫార్మర్ మం�
యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి ఎస్ఈ వూడెపు రామారావు ఏసీబీకి చి క్కాడు. బుధవారం హైదరాబాద్లోని బోడుప్పల్లోని మేడిపల్లి మెడికల్ షాపు వద్ద గుత్తేదారుడి ను�
భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ములకలపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిప�
రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఓ వ్యక్తికి చెందిన స్థలం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం రూ.10లక్షలు డిమాండ్ చేసిన ఆమె.. మంగళవా
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదటి విడత బిల్లు మంజూరు చేయించేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ పీ విజయ్కుమార్ తెలిపిన వివర
అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఫెర్టిలైజర్ షాపు లైసెన్స్ విషయంలో యజమాని నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీఏ) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సోమవారం చోటు చేసుకుంద�