అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఫెర్టిలైజర్ షాపు లైసెన్స్ విషయంలో యజమాని నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీఏ) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సోమవారం చోటు చేసుకుంద�
మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాలో ఇద్దరు అధికారులను ఏసీబీ అ ధికారులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కో రుట్లకు చెందిన శశిధర్ జేసీబీని మూడు రోజుల క్రితం జగిత్యాల డీటీవో భద్రునాయక్ పట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ�
తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్నగర్ జిల్లా
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఏ ఒక్క అధికారిపై కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకు
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండ లం గుండూర్కు చెందిన నంబి వెంకటయ్య, అతడి దాయాదు ల మధ్య భూ తగాదా విషయమై కల్వకుర్తి పీఎస్లో కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను రెండో ఎస్సై రాంచందర్జీ రూ.1
ఆదాయానికి మించిన ఆస్తు లు కూడబెట్టారనే కేసులో అరెస్టు అయిన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో రూ.5 కోట్ల నగదు, బంగారం, వెండి, వజ్రాలతో కూడిన ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసి