మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీలు ఉత్తుత్తివేనా అంటూ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, శామీర్
భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ఏసీబీ అధికారుల దాడుల్లో డాక్యుమెంట్ రైటర్ల వద్ద దొరికిన దస్తావేజులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ వ్యక్తి నుంచి ఎస్సై రూ.40 వేలు డిమాండ్ చేయగా, ఈనెల 13న ఫో�
Bribe | వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీని దొంగిలించిన విషయంలో కేసును మాఫీ చేసేందుకు కాంప్రమైజ్ చేయడానికి ఎస్ఐ రాజేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 13వ తేదీన సదరు వ్యక్తి ఫ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీల అనంతరం విజిలెన్స్ అధికారులు వివిధ రిజిస్ట్రేషన్ల దస్తావేజులపై ఆరా తీస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయా�
రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ అధికారులు అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదిస్తున్నట్టు అవినీతి నిరోధకశాఖ వెల్లడించింది. ఈ మేరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇండ్లలో శుక్రవారం జరిపిన సోదాల వివర�
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు రిజిస్ట్రార్ ఆఫీసు�
వరుస అవినీతి ఆరోపణల నేపథ్యంలో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడి చేశారు. నగర శివారులో 44వ జాతీయ రహదారిపై ఉన్న కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ గంగ
మెదక్ ట్రాన్స్కో డీఈ షేక్ షరీఫ్ చాంద్పాషా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. మెదక్ జిల్లా పాపన్నపేట మం డలం సీతారాంనగర్కు చెందిన రైతు భాస్కర్ ఈ నెల 27న ట్రాన్స్ఫార్మర్ మం�
యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి ఎస్ఈ వూడెపు రామారావు ఏసీబీకి చి క్కాడు. బుధవారం హైదరాబాద్లోని బోడుప్పల్లోని మేడిపల్లి మెడికల్ షాపు వద్ద గుత్తేదారుడి ను�
భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ములకలపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిప�