అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన హనుమకొండ వడ్డేపల్లి వరంగల్ ఆర్వో కార్యాలయం సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. జిల్లా లో రోజుకో చోట లంచాలు తీసుకుంటూ పలువురు అధికారు లు ఏసీబీకి పట్టుబడుతున్నా అవినీతి మాత్రం ఆగడంలేదు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయా ల్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా శాఖల్లో అవినీతిపై ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టినట్టు తెలిసింది.
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ రూరల్, పంజాగుట్ట, బేగంపేట డివిజన్లలోని కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలువాల్సిన విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఓ ఉత్తమ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూ�
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయా?, ప్రజల సొమ్ముతో నెలనెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్న కొందరు అధికారులు పెడదారి తొక్కుతున్నారా? అంటే ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో పెద�
ఖమ్మం జిల్లా వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దా డులు నిర్వహించారు. ఓ టిప్పర్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేయడంతోపాటు నెలవారీ లెక్క కట్టి వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐతోపాటు అతడి వ�
బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవక తవకల పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన మరుసటి రోజే డీఈ వెంకన్నపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్నను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇంటి బిల్లు విడుదల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి బి�