హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చా ర్జి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి ఇటీవ ల ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏ వెంకట్రెడ్డి అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటే అని తెలుస్తున్నది. బుధవా రం ఏ�
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి శివారులో ఓ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కార్యదర్శిని కలిశాడు.
రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం బంజారా ఉద్యోగులపై ఏసీబీతో దాడులు చేయిస్తూ, అణచివేతకు పాల్పడుతున్నదని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్సింగ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల దాడి జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ అధికారులను సెట్రైట్ చేసింది. ఇది ఎంతకాలమో తెలియదు కానీ దాడుల మరుసటిరోజు నుంచి ఏజెంట్లు అడ్రస్ లేకుండాపోయారు. ఏసీబీ దాడి తర్వాత ఏజెంటు ప�
ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఇన్చార్జి అధికారి అవినీతి బట్టబయలైంది. ఈ విషయం ఏసీబీ దాడులతో తేటతెల్లమవుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం ఆర్టీవో ఆఫీస్పై ఆకస్మిక దాడులు చేపట్టిన ఏసీబీ అధిక�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీలు ఉత్తుత్తివేనా అంటూ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, శామీర్
భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ఏసీబీ అధికారుల దాడుల్లో డాక్యుమెంట్ రైటర్ల వద్ద దొరికిన దస్తావేజులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ వ్యక్తి నుంచి ఎస్సై రూ.40 వేలు డిమాండ్ చేయగా, ఈనెల 13న ఫో�
Bribe | వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీని దొంగిలించిన విషయంలో కేసును మాఫీ చేసేందుకు కాంప్రమైజ్ చేయడానికి ఎస్ఐ రాజేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 13వ తేదీన సదరు వ్యక్తి ఫ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీల అనంతరం విజిలెన్స్ అధికారులు వివిధ రిజిస్ట్రేషన్ల దస్తావేజులపై ఆరా తీస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయా�
రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ అధికారులు అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదిస్తున్నట్టు అవినీతి నిరోధకశాఖ వెల్లడించింది. ఈ మేరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇండ్లలో శుక్రవారం జరిపిన సోదాల వివర�
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు రిజిస్ట్రార్ ఆఫీసు�