ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలువాల్సిన విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఓ ఉత్తమ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూ�
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయా?, ప్రజల సొమ్ముతో నెలనెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్న కొందరు అధికారులు పెడదారి తొక్కుతున్నారా? అంటే ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో పెద�
ఖమ్మం జిల్లా వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దా డులు నిర్వహించారు. ఓ టిప్పర్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేయడంతోపాటు నెలవారీ లెక్క కట్టి వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐతోపాటు అతడి వ�
బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవక తవకల పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన మరుసటి రోజే డీఈ వెంకన్నపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్నను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇంటి బిల్లు విడుదల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి బి�
లంచం తీసుకున్న కేసు విషయంలో తప్పించుకొని తిరుగుతున్న ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) కొత్తగూడెం డివిజినల్ మేనేజర్ తాటి శ్రావణిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు శనివ�
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం �
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చా ర్జి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి ఇటీవ ల ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏ వెంకట్రెడ్డి అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటే అని తెలుస్తున్నది. బుధవా రం ఏ�
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి శివారులో ఓ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కార్యదర్శిని కలిశాడు.