ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రూ.20 వేల లంచం తీసుకుంటూ ఓ గ్రామ పాలనాధికారి (జీపీవో) ఏసీబీకి పట్టుబడ్డాడు. డీఎస్పీ మహేందర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్కు చెందిన బాధి
ACB Raid | కరీంనగర్ జిల్లా శంకరంపేట మండలం పరిధిలోని మోలంగూర్ గ్రామ పాలన అధికారి కాంపేటి శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.
చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్�
ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక బృందాలు �
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి భార్యకు చెందిన రెండు బ్యాంకు లాకర్లలో కట్టలకొద్దీ డబ్బులు.. కిలోల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు బయటపడ్డాయి. అధికారులు శనివారం హైదరాబాద్ షాలి�
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఆయనను రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడ
అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన హనుమకొండ వడ్డేపల్లి వరంగల్ ఆర్వో కార్యాలయం సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. జిల్లా లో రోజుకో చోట లంచాలు తీసుకుంటూ పలువురు అధికారు లు ఏసీబీకి పట్టుబడుతున్నా అవినీతి మాత్రం ఆగడంలేదు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయా ల్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా శాఖల్లో అవినీతిపై ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టినట్టు తెలిసింది.
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ రూరల్, పంజాగుట్ట, బేగంపేట డివిజన్లలోని కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలువాల్సిన విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఓ ఉత్తమ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూ�