కొంతమంది ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఏసీబీ డీజీ విజయ్కుమార్ తెలిపారు. ఈ తరహా మోసం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోద
ACB Raid | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్తో పాటు కార్యాలయంలో తండ్రి స్థానంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న అంజి అనే యువకుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
మున్సిపల్ శాఖకు చెందిన అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. కొత్త ఇంటికి నంబర్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేసి, రూ.5వేలు తీసుకుంటూ శనివారం దొరికిపోయాయి.
ఓ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వం ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
బిచ్కుంద పోలీసు స్టేషన్లో బుధవారం ఏసీబీ అధికారుల సోదాలు కలకలం సృష్టించింది. సుమారు పది గంటల పాటు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మంజీర పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను వ�
ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో మాస్ మీడియా అధికారిగా పనిచేస్తున్న రవిశంకర్ శుక్రవారం రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
గ్రామస్థాయిలో ఉండే చిన్న చిన్న ఉద్యోగులు మొదలుకొని జిల్లా యంత్రాంగాన్ని నడిపే కలెక్టర్ల వరకు అవినీతిలో జలకాలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుపడగా.. తాజ�
కాంగ్రెస్ పాలనలో సర్కార్ ఉద్యోగులు కొందరు బరితెగిస్తున్నారు. చేయి తడిపితేనే పనులు చేస్తున్నారు. అన్ని శాఖల్లోనూ అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 14 నెలల్లో 15 మంది అధికారులు ఏస
లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి అనుకూలంగా చార్జిషీటు రాస్తామని చెప్పి రూ.20 వేలు లంచం తీసుకుంటూ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి పట్టుబడ్డారు.
కల్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ డిండి ఆర్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం పడమటితండాకు చెందిన పాండునాయక్ తన కూతురికి సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చే
ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద కేసుగా పరిగణిస్తున్న హేరూర్ నికేశ్కుమార్ ఆస్తులపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నికేశ్కుమార్ బినామీల బ్యాంకు లాకర్లను మంగళవారం తెరుస్తారని సమాచారం.
పెండింగ్ బిల్లులు చేసేందుకు ఓ ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ మెడికల్ కాలేజీ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్