రైతు నుంచి లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తమద్దిపడగకు చెందిన లసెట్టి రాజన్న తన పెద్దనాన్న పేరు మీద ఉన్న 35 గుంటల భూమిని తన తమ్ముడు
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాల కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్రావు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
Nizamabad | నిజామాబాద్ నగరంలోని సౌత్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ విషయంలో క్లియరెన్స్ ఇచ్చేందుకు రెవెన్�
పబ్ నిర్వాహకుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేస్తున్న ట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహి ల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్రెడ్డి, హోం గార్డు శ్రీహరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్�
లంచం తీసుకుంటూ ఉపాధి హామీ ఈసీ దీపిక ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ కరీంనగర్ ఇన్చార్జి డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన రైతు కోల శంకరయ్
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను బుధవారం ఓ రైతు నుంచి రూ. 20 వేల లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలకు చెందిన అధికారుల నివాసాలు, వారి కార్యాలయాలపై గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు.
Narayanpet dist | దామరగిద్ద మండల తహసీల్దార్ వెంకటేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల నాన్ అగ్రికల్చర్ రిజిస్ట
భూమిపై ఉన్న పీవోటీ తొలగించేందుకు రూ.3.50 లక్షల డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన మహిళ మరికల్, ఏప్రిల్ 8 : భూమిపై ఉన్న పీవోటీని తొలగించేందుకు నారాయణపేట జిల్లా మరికల్ రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేయగా.. సదరు
ACB | సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ మధుసూదన్, మరో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. భూమి సర్వే కోసం ఓ మహిళ వద్ద నుంచి ఏడీ మధుసూదన్ లంచం