ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలకు చెందిన అధికారుల నివాసాలు, వారి కార్యాలయాలపై గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు.
Narayanpet dist | దామరగిద్ద మండల తహసీల్దార్ వెంకటేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల నాన్ అగ్రికల్చర్ రిజిస్ట
భూమిపై ఉన్న పీవోటీ తొలగించేందుకు రూ.3.50 లక్షల డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన మహిళ మరికల్, ఏప్రిల్ 8 : భూమిపై ఉన్న పీవోటీని తొలగించేందుకు నారాయణపేట జిల్లా మరికల్ రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేయగా.. సదరు
ACB | సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ మధుసూదన్, మరో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. భూమి సర్వే కోసం ఓ మహిళ వద్ద నుంచి ఏడీ మధుసూదన్ లంచం
Bribe : మహబూబాబాద్ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.