ఫుడ్పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన యూనివర్సిటీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. శుక్రవారం జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్లో ఉన్న ఎన్ఎంఐఎంఎస్యూ ఎదు�
Doctor Dhanpal Vinaykumar | ఏబీవీపీ విద్యార్థుల్లో దేశభక్తి, వ్యక్తి నిర్మా ణము వంటి ముఖ్యమైన అలవాట్లను నేర్పిస్తుందని డాక్టర్ ధన్పాల్ వినయ్ కుమార్ అన్నారు. విద్యార్థి పరిషత్ లో పనిచేసే కార్యకర్త భవిష్యత్లో సమాజం పట
పన్నులు చెల్లించిన దామాషా ప్రకారం కేంద్ర నిధులు కావాలని కొన్ని రాష్ర్టాలు, కొందరు నేతలు డిమాండ్ చేయడం అల్పమైన ఆలోచన అని, దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థు లు మృతి చెందడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా ల్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద శనివారం హై టెన్షన్ నెలకున్నది. స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో ఏబీవీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు శనివారం బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడి
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద శనివారం హై టెన్షన్ నెలకున్నది. స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో ఏబీవీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు శనివారం బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడి
విద్యార్థిని ఆత్మహత్యపై బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో విద్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. కామారెడ్డి �
హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య అక్షర భవన్ క్యాంపస్లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ రంగాల కార్మికులు, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ ట్యాంక్బండ్ నుంచి విద్యార్థి సంఘ �
డీఎస్సీ పోస్టులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీశ్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలోని శివాజీచౌక్ నుంచి అంబ
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు
ఏండ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్య