డీఎస్సీ పోస్టులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీశ్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలోని శివాజీచౌక్ నుంచి అంబ
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు
ఏండ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్య
ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బంద్కు పిలుపునివ్వగా.. తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
కాకతీయ వర్సిటీలో ఆదివారం సెక్యులర్ రైటర్స్ ఫోరం (సమూహ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో రచయితలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులపై జరిగిన భౌతికదాడులను సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖం డిం�
సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘర్షణపై పూర్తిస్థాయి విచారణ జరిపి దాడిచేసిన ఏబీవీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు డిమ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజును తగ్గించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ డిమాండ్ చేశారు. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫ
Students Clash: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఆ విద్యార్థులు కొట్టుకున్నారు. ఓ వ్యక్తి తన వద్ద ఉన్న కర్రతో ఓ గ్యాంగ్పై దాడి చ�
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు తగదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి చింతకాల ఝాన్సీ తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్లో 30శాతం ని�
రామ్లీలా ఆధారంగా ప్రదర్శించిన ఓ నాటకంలో అభ్యంతరకర దృశ్యాలు, సంభాషణలు ఉన్నాయన్న ఆరోపణలపై మహారాష్ట్రలోని పుణే యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదైంది.
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ పైన చర్య తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేసింది. శనివారం రాజ్భవన్లో గవర్నర్కు వినతిప�
వ్యవసాయ ఉద్యాన వర్సిటీకి చెందిన భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, జీవో నం. 55ను ప్రభుత్వం వెంటనే వెనకి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్రశాఖ కోరింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఏబీ�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనాల నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు విద్యార్థి సంఘాలు, ఇటు పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వస్తున్నది.