మనది వ్యవసాయక దేశం! మన దేశంలో మెజారిటీ (60 శాతం) ప్రజలు వ్యవసాయం, గొర్రెలు, బర్రెలు, కోళ్లు, చేపల పెంపకాలు, తదనుబంధ వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లందరి కొనుగోలు శక్తిని పెంచగలిగితే, వివిధ వస్తువులు క
మంథని పట్టణానికి చెందిన నరెడ్ల కృష్ణ చైతన్య అరుదైన ఘనత సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ పీపుల్, కాలిఫోర్నియాలోని పసాదేనాలొని విశ్వవిద్యాలయం నుండి అడ్వాన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లో మాస్టర్ పూర్తి చేయడానికి
Mahua Moitra | పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా విదేశాల్లో రహస్యంగా పెళ్లాడింది. ఒడిశాకు చెందిన బీజు జనతాదళ్ (బీజేడీ) సీనియర్ నేత, పూరీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను మే 3న జర్మనీ�
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగాల్లో స్ధిరపడాలని కలలు కనడం మానండి అని గుర్గావ్కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజేశ్ సాహ్నీ భారతీయులకు సూచించారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్
విదేశాలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు అండగా నిలిచేందుకు భారతీయ బీమా కంపెనీలు ముందుకు వచ్చాయి. సాధారణం మెడికల్ కవరేజ్ని మించి ఈ కొత్త పాలసీలు ఉంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వార్తా కథనంలో తె�
వివాహ వేడుక లేదా విహారం నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరే హక్కు బెయిల్ మీద ఉన్న నిందితుడికి ఉండదని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది.
CBI | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు లో వేసిన పిటిషన్పై బుధవారం మరోసారి వాదనలు జరిగాయి.
Indian students | విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఉన్నత చదువులు చదవడానికి భారత విద్యార్థులు విదేశాలకు పరుగులు తీస్తున్నారు. అయితే సర్టిఫికెట్ల విషయంలో (విద్యార్హత, మ్యారిటల్ స్టేటస్ తదితర సర్టిఫికెట్లు) విదేశీ యూనివ
ఊరి పొలిమేరలో ఓ స్థలం. అక్కడ గడ్డి కోస్తూ కనిపించాడో వ్యక్తి. ‘ఇక్కడ గడ్డి కోస్తున్నావూ, ఎవరు నువ్వూ?! అంటే.. ‘ఫలానా రావుగారి స్థలం కదండీ ఇది.. ఆయనకు నేను డబ్బులిచ్చి, ఈ జాగాలో గడ్డి నాటుకున్నా..’ అని సమాధానం ఇ�
విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులకు ఈ నెల 2న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఉపాధి కల్పనాధికారి కే దేవేందర్ రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఓవర్సీ
హైదరాబాద్ నుంచి విమానాల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) సరికొత్త రికార్డు సృష్టించింది.