‘పాఠశాలలను సరిచేయండి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక పాఠశాల సందర్శనలో కొన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితిని తెలుసుకోవాలంటే రాజకీయ నాయకులు సైతం తమ పిల్లలను ఒక్కరోజైనా ఆ స్కూళ్లకు పంపాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే �
తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకొస్తున్నారు. తమ స్కూల్ గేట్ల ముందు నిలబడి నినాదాలు చేస్తున్నారు. బీహార్ నుంచి తమిళనాడు దాకా.. రాజస్థాన్ నుంచి పశ్చిమబెంగాల్ దాకా విద్యార్థుల నినాదాలతో దేశవ్యాప్తం�
గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘స్కూల్ ఠీక్ కరో’(పాఠశాలలను బాగు చేయండి) పేరుతో ప్�
గ్రామీణ భారతంలో విద్యాపరమైన మౌలిక సదుపాయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు సీజేపీ వ్యవస్థాపకు�
స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని యువతను ఉద్దేశించి తప్పక ప్రసంగించాలని, వారి ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవ�
కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలని సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్న�
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భవిష్యత్ కార్యాచరణ, తదుపరి అజెండాపై చర్చించేందుకు ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఆగస్టు 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో సమావేశం కానున్నారు.
విద్యార్థుల అణచివేతకు పాల్పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈనెల 20న నిర్వహించిన చలో పార్లమెంట్లో వ�
కేంద్రవిద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే తాము ప్రధాని మోదీ రాజీనామాను డిమాండ్ చేస్తామని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయడం కుదరదని ప్రభుత్వ వర్గాలు తెలిపిన నేపథ్యంలో �
కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మిలాఖత్ జరిగిందా? గడిచిన 32 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి తద్వారా బీజేపీకి మేలు చేసేలా కాంగ్రెస్ పావులు కద
కొత్తగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం అమృత్సర్లోని గోల్డెన్ గేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరసనకు సారథ్యం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ విద్యా�
కాక్రోచ్ ఉద్యమం మే 16న ప్రారంభమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి యువ నిరుద్యోగులను కాక్రోచ్లతో, అంటే బొద్దింకలతో పోల్చినట్లుగా వార్తలు రావడం నేపథ్యంగా ఈ వ్యంగ్య ఉద్యమం మొదలైంది.