కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలని సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్న�
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భవిష్యత్ కార్యాచరణ, తదుపరి అజెండాపై చర్చించేందుకు ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఆగస్టు 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో సమావేశం కానున్నారు.
విద్యార్థుల అణచివేతకు పాల్పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈనెల 20న నిర్వహించిన చలో పార్లమెంట్లో వ�
కేంద్రవిద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే తాము ప్రధాని మోదీ రాజీనామాను డిమాండ్ చేస్తామని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయడం కుదరదని ప్రభుత్వ వర్గాలు తెలిపిన నేపథ్యంలో �
కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మిలాఖత్ జరిగిందా? గడిచిన 32 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి తద్వారా బీజేపీకి మేలు చేసేలా కాంగ్రెస్ పావులు కద
కొత్తగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం అమృత్సర్లోని గోల్డెన్ గేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరసనకు సారథ్యం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ విద్యా�
కాక్రోచ్ ఉద్యమం మే 16న ప్రారంభమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి యువ నిరుద్యోగులను కాక్రోచ్లతో, అంటే బొద్దింకలతో పోల్చినట్లుగా వార్తలు రావడం నేపథ్యంగా ఈ వ్యంగ్య ఉద్యమం మొదలైంది.
రాజకీయ వ్యంగ్యాత్మక ఉద్యమ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఎక్స్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్ట్ శుక్రవారం నిరాకరించింది.