లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. యూపీలో విద్�
న్యూఢిల్లీ : అభివృద్ది, ప్రజలకు చేసిన మేళ్లు ఆధారంగా తమ పార్టీ ఓట్లను అభ్యర్ధిస్తుందని, రామ మందిరం, కులాలు వంటి అంశాలతో తాము రాజకీయం చేయబోమని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం స్పష్టం �
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతోపాటు తాము అధికా�
న్యూఢిల్లీ : చండీఘఢ్లోని పంజాబ్ భవన్లో మంగళవారం జరగాల్సిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్కు తాము అనుమతి నిరాకరించామని ఆప్ చేసిన ఆరోపణలను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ �
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ముమ్మరంగా వ్యాప్తి చెందిన సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తన ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు అధికంగా చూపిందని సర్వోన్నత న్యాయస్ధానం ఆక్సిజన్ ఆడిట్ బృందం నివేదిక
న్యూఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీకి రాముడి కంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే విశ్వాసం ఉందని ఆప్ ఎంపీ సంజయ్ స�
న్యూఢిల్లీ : తాను ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారం నిరాధారమని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు. కాషాయ పార్టీ ఇలాంటి అవాస�
అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 2022లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయన అహ్మదాబాద్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య రహస్య స్నేహం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన �
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ నిల్వలపై ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ సిస్టం (ఈవిన్) డేటాను వెల్లడించవద్దని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ స
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పధకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్ట�