న్యూఢిల్లీ : ప్యాకేజ్ ల కోసం ప్రైవేట్ దవాఖానాలు, హోటళ్లలో వ్యాక్సినేషన్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆరోపించిన క్రమంలో కాషాయ పార్టీ ప్రతి విమర్శలకు దిగింది. ఆప్ ఎమ్మెల్యే �
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైన్యం సాయాన్ని కోరూత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఢిల్లీకి
పనాజీ : వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాష్ట్రంలోని 40 స్ధానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సోమవారం ప�
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు ముందు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రానికి హితవు పలికింది. ప్రస్తుత వేగంతో వ్యాక్సినే�
న్యూఢిల్లీ : ఆప్, కాంగ్రెస్ల వ్యతిరేకత నడుమ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీటీ) సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన అనంతరం రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షలు, ఎన్డ�
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, బీజేపీలపై సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వ�