హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘రాబిన్ హుడ్'. వీరిద్దరు కలిసి గతంలో ‘భీష్మ’ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ‘రాబిన్ హుడ్' రూపొందుతోంది.
భారత గణతంత్ర వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన ప్రధాన వేడుకలు అసలైన భారతీయతను ఆవిష్కరించటంతోపాటు దేశ సైనిక, ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈసారి వేడ�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరైన ప్రతిఒక్కరినీ మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేసిన తర్వాతే గ్రౌ�
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించి, జనగణమన పాడారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాలు, అన్ని గ్రామాల్లో�
జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్�
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లో కాకుండా సంప్రదాయ బగ్గీలో రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్కు చేరుకున్నారు. గణతంత
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కంచారు.
అఖండ భారతావనికి రాజ్యాంగం ఏర్పడి 75 ఏండ్లు నిండుకున్నాయి. ఈ వేడుకను ప్రతి యేట జనవరి 26వ తేదీన యావత్ భారతం కనుల పండువగా జరుపుకుంటున్నది. ఈ శుక్రవారం 26వ తేదీతో స్వతంత్ర భారతానికి రాజ్యాంగబద్ధత కల్గి నిండాడై�
జిల్లా అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని మహబూబ్నగర్ కలెక్టర్ జి.రవినాయక్ కోరారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేం ద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకా న్ని ఆవిష్కరిం�
చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో 75వ భారత గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖుష్మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కలెక్టర్ పీ ప్రావీణ్య ఆవిష్కరించారు. అనంతరం పోలీసు�
త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుక అంబరాన్నంటింది. కలెక్టర్లు ఎక్కడికక్కడ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. పోలీసుల