పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఐడీవోసీలో గురువారం సం�
గణతంత్ర వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.
పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అన్నారు. అందుకే భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లి అని అంటారని పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించ
జెండా పండుగకు వేళయింది. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్, వరంగల్లోని ఖుష్మహల్, మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడ
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లా ముస్తాబైంది. జిల్లా కేంద్రాల్లో రిపబ్లిక్ డే సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 గంటలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీస్లో పనిచేస్తున్న 1132 మంది సిబ్బందికి గ�