ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వం గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు నిలదీతలు.. నిరసనల మధ్య కొనసాగుతున్నా యి. గ్రామసభ ప్రారంభం కాగానే జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అర్హుల జాబితా
గ్యారంటీల అమల్లో లబ్ధిదారుల ఎంపికపై రీ సర్వే చేయాల్సిందేనని దరఖాస్తుదారుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ లబ్ధిదారుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగిన నేపథ్యంలో దరఖాస్తుద�
పోలీసుల పహారా మధ్య గ్రామసభలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇదేనా మీ ప్రజా పాలన రేవంత్రెడ్డి గారు అని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీ య భరోసా, రైతు భరోసా అమలు చేసేందుకు అధికారులు తయారు చేసిన నివేదిక తప్పులతడకగా మారడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రా మసభలు రసాభాసగా మారాయి. ఎక్కడికక్కడ గ్రా మస్తు�
గ్యారంటీల అమలుకు పథకాల ఎంపికలో భాగంగా నిర్వహించే గ్రామ, వార్డు సభల నిర్వహణ సజావుగా జరుగుతుందా అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో నాలుగు పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, ఇంది�
ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అందని అర్హులకు కలెక్టరేట్లోని ప్రజా పాలన సేవా కేంద్రంలో మరోసారి వివరాలు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు.
ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రుణమాఫీ హామీని కూడా నిలబెట్టుకుంటామని విశ్వాసం �
హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) అన్నారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Harish Rao | రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తాము చేయదలుచుకున్న పనులతో కూడిన ప్రగతి ప్రణాళిక ప్రకటిస్తాయి. కొన్ని పార్టీలు కేవలం అధికార
కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతో ఆర్భాటం చేసి తీసుకొచ్చిన గృహజ్యోతి పథ కం అందరికీ రావడం లేదు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి ఈ న�
ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అబద్ధాలు, విషపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన తొలి సభ జనాలకు నిరాశే మిగిల్చింది. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్�
కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని