ఆరు గ్యారెంటీల అమలు నుం చి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ గ్యారెంటీల అమలు నుం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హా మీల అమలులో భాగంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఐదు గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రారంభించారు. ప్రజలకు అభయహస్తం దరఖాస్తులను పం�
రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం, మహాలక్ష్మీ, గృహలక్ష్మీ, యువ వికాసం, ఇందిరమ్మ ఇం డ్లు, రైతు భరోసా, అభయహస్తం చేయూత తదితర పథకాలకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు పరిగి
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను, సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అధికారులు గ్రామాల్లోకి
ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరుస్తున్నారని ఆగ్రహం వ్
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.
కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను పరిశీలిస్తే, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తున్నది. అధికారంలోకి రావడమే టార్గెట్గా, ఆ పార్టీ అమలు కానీ హామీలు ఇస�