ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు ఎం తో కీలకం. ఒత్తిడి అధికం గా ఉండే ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటంతోపాటు మానసికంగా చురుకుగా ఉంటే విజయం సా ధిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘�
Fruits distribution | మధురానగర్ గ్రామ తాపీ మేస్త్రి, సెంట్రింగ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం 10వ తరగతి(10th class students)విద్యార్థులు 100 మందికి పండ్లు పంపిణీ చేశారు.
MLA Yennam Srinivas Reddy | ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పదవ తర�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పదోతరగతి విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, �
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను అధికారులు చకచకా సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి జరుగనున్న పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 97 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో కనిష్టంగా 11 నుంచి 14 మంది వరకు �
ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులతోనే భవిష్యత్కు మంచి మలుపు అవుతుందని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఉల్వనూరు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుత�
సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ మాసాలు అంటేనే విద్యార్థుల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. డిప్రెషన్ అలుముకుంటుంది. బాగా చదవాలి, బాగా పరీక్షలు రాయాలి, మంచి మ�
భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ�
పదో తరగతి విద్యార్థులకు లాంగ్వేజీ సబ్జెక్టులకు కూడా అభ్యాస దీపికలను అందించాలని రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ సక్రమంగా జరిగేలా సంబంధిత హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకో
అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గం పదో తరగతి ఫలితాల్లోనూ ఆదర్శంగా నిలవాలన్నదే తన తాపత్రయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పిల�