పదో తరగతి పరీక్షల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సంబంధిత విద్యాశాఖాధికారులు విద్యార్థులకు ఆరు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఎటువంటి అల్పా
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మ�
ప్రపంచంలో హాని కలిగించని వ్యసనం ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమేనని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం ఉత్తరం ద్వారా టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.
ఖమ్మం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఇన్స్పైర్ కోసం తమ ప్రాజెక్టులు నమోదు చేసుకోగా వాటిల్లో 119 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇలా ఎంపికైన ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 వేల చొప్పు�
రాష్ట్రంలో పదో తరగతి పాసైనోళ్లలో కొందరు అంతటితోనే చదువులకు గుడ్బై చెప్పేస్తున్నారు. ఇంటర్లోపే 25శాతం మంది విద్యార్థులు చదువులకు స్వస్తి పలుకుతున్నట్టు విద్యాశాఖ తేల్చింది.
టెన్త్లో ఉత్తమ ఫలితాలు రాబట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. ఇందుకోసం ప్రతి ఉపాధ్యాయుడూ కృషిచేయాలని, విద్యార్థులను తగిన విధంగా సన్నద్ధం చేయాలని సూచించారు.
జీవితాన్ని విలాసంగా గడపాలనుకున్న ఓ పదో తరగతి విద్యార్థి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులనే బురిడీ కొట్టించాడు. లీకైన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రశ్నపత్రా�
సరిగ్గా 23ఏండ్ల క్రితం పదో తరగతి చదివిన విద్యార్థులంతా ఒక్కచోట కలిశారు. కాలినడకన పాఠశాలకు చేరుకున్న పరిస్థితులను మననం చేసుకున్నారు. విద్యార్థి దశలోని స్మృతులను గుర్తుచేసుకొని సంతోషంగా గడిపారు మాక్లూర్
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించిన బిల్లులు నెలల తరబడిగా పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతున్నది.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో ఆదివారం కన్నుల పం
మండలంలోని ద్వారక జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 1995-96 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. చదువులు ముగించుకొని భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లిన వారంతా 29 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చేరి సందడ�
కోటపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1989-1990 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు శుక్రవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 34 ఏళ్ల తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకే వేదికపైకి చేరి సంతోషంగా గడిపారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం తో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, చివరి రోజు పరీక్షకు 99.75 శాతం మంది హాజరయ్యారు. 9,303 మంది విద్యార్థులకుగాను 9,280 మంది పరీక్ష రాసినట్లు డీఈవో యాద
పదో తరగతి పరీక్షలు ముగిశాయి. సెలవులు కూడా రావడంతో విద్యార్థులు తమ ఊళ్లకు పయనమయ్యారు. శనివారం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో హనుమకొండ బస్స్టేషన్ కిక్కిరిసింది.