నాగర్కర్నూల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1986వ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఒక చోట కలిసి ఆడుతూ పాడుతూ తమ ఆనందాలను వ్యక్తం చేశారు. చదువుకున్న పాఠశాల ఆవరణలో క్రికెట్ పోటీలు �
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధన సేవల కోసం రేవంత్ ప్రభుత్వం ఇటీవల ఆరు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఒక్కో సంస్థ ఒక్కో విధమైన సేవలు అందించనున్నది. ఇప్పటికే 540 పాఠశాలల్లో పనిచేస్తున్న �
ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లాలో మూడు పరీక్షాకేంద్రాలను (బాన్సు�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని బాలికలు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి ప్రతిభచాటారు. కామారెడ్డి జిల్లాలో 94.65శాతం, నిజామాబాద్ జిల్లాలో 96.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి ఫలితా ల్లో మానుకోట మెరిసింది. బుధ వారం విడుదలైన ఫలితాల్లో 99.29 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రం లోనే మొదటిస్థానంలో నిలిచిం ది. అన్ని పాఠశాలల్లో 8,184 మంది విద్యార్థులకు 8126 మంది ఉత్తీర్ణులు కాగా బాలుర కంటే బా�
My Career My Future | ఈ నెల 4న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.10 గంటల వరకు ‘మై కెరియర్-మై ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని టీ- సాట్ (T-SAT) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి తెలిపారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21న ప్రారంభమైన పరీక్షలు సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. ఏడాది అంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు సంతోషంగా గంతులేశారు. పరీక్ష కేంద్రాల వద�
మండలంలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు, ముద్విన్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షల�
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఉన్నతాధికారులు చెప్పిన మాటలు గాలికి వదిలేశారు.. విద్యార్థుల భవిష్యత్ తమ చేతుల్లో ఉందని అప్రమత్తంగా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్ష కావడంతో విద్యార్థులు తమ ఇష్టదైవాలకు పూజలు చేసి పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున�
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పదో తరగతి పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,76,789 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి �
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంద�
పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 245 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 42,468 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగ�