పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ హైస్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారు. 29 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
పది ఫలితాల్లో ఖమ్మం జిల్లా ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. గత సంవత్సరంతో పోలిస్తే నాలుగు శాతం పెరిగింది. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు వెనుకబడ్డారు. ఉమ్మడి జిల్లాలో 92 శాతానికి పైగా విద్యార్థులు పాసయ్యారు. మంగళవారం వెల్లడైన టెన్త్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర �
పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. విద్యాశాఖ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో రాష్ట్రంలోనే నారాయణపేట 15వ స్థానంలో నిలువగా, గద్వాల 32వ స్థానంలో నిలిచింది.
మహబూబ్నగర్లోని అపెక్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. 13మంది విద్యార్థులు (వీ.తేజస్విని, సుమయ్యముస్కాన్, వీ.యశస్విని, ఏ. సహర్ష, ఎం.నరహరి, లిజా మహిన్, జీ. సాయిచరణ్, ఆర్.గ�
మంగళవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో పాలమూరులోని గెలాక్సీ పాఠశాల విద్యార్థులు 10 జీపీఏ గ్రేడ్స్ సాధించారు. ఫ లితాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించా రు.
పదో తరగతి ఫలితాల్లో మహబూబ్నగర్లోని లిటిల్ స్కాలర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఆరుగురు విద్యార్థులు 10జీపీఏ సాధించగా నలుగురు 9.8 జీపీఏ, 26మంది 9.7నుంచి 9.0 వరకు..
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాలమూరులోని రెయిన్బో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మన్హబింద్ మహమ్మద్, సయ్యద్ మిస్బాఉద్దీన్, అనిమిత్ ప్రీతం, మెతు కు శైలజ, అందె రోహిత్, ముసలి సాయికాంత్రెడ్డ
పది ఫలితాల్లో హైదరాబాద్కు నిరాశనే ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల్లో 30వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో మొత్తం 86.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలే ముందంజలో ఉన్నారు.
పదో తరగతి ఫలితాల్లో జనగామ జిల్లా 98.16 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం సాధించింది. జిల్లావ్యాప్తంగా 6,692 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇందులో 3,076 మంది బాలురు, 3,493 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యార�
BC Gurukulam | మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల(BC Gurukulam) సంస్థ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో( 10th class results) అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టింటారు.
తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేస్తారు.
పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన సంతోషాన్ని పట్టలేక ఓ విద్యార్థి స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. పోస్టాఫీసులో కాంట్రా క్టు ఉద్యోగిగా పని చేస్తున్న సునిల్ కుమార్ కుమార
పదోతరగతి ఫలితాలను ఈ నెల 30న విడుదల చేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు.