పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తేజస్వీ విద్యాసంస్థలు విజయ పరంపరను కొనసాగిస్తూ విజయకేతనం ఎగురవేశాయి. ఈ విజయంలో ఉపాధ్యాయల శ్రమ, విద్యార్థుల సృజనాత్మకత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, యాజమాన్యం కృషి ఎంతైనా ఉందని చై�
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అత్యుత్తమ గ్రేడ్లు సాధించాయి. ప్రభుత్వ బడుల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
పది ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. కాగా, జిల్లా 76.36 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 30వ స్థానం దక్కించుకుంది. జిల
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు అద్భుత ప్రగతి సాధించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉ
పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. 106 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి, మరోసారి కరీంనగర్ జిల్లాలో ఆదర్శంగా నిలిచారని ప
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లాలో 59.46 శాతం ఉత్తీర్ణత వచ్చింది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంతో వెనుకబడగా, వచ్చిన ఫలిత�
పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ (Niramal) జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. 99 శాతం ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister In
పదో తరగతి ఫలితాల్లోనూ (10th Results) గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. గుర
ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విజయవాడలో పదో తరగతి ఫలితాలను (10th Class Results) విడుదల చేశారు. పరీక్ష హాజరై�
పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలపడం కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.