కర్ణాటకలోని హసన్కు చెందిన కవలలకు పీయూసీ (12వ తరగతి) వార్షిక పరీక్షల్లో ఒకే మార్కులు(571/600) వచ్చాయి. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇద్దరికీ ఇలాగే ఒకే మార్కులు (620/625) రావడం గమనార్హం.
మూడేండ్ల కోర్సు పూర్తికాగానే 20కి పైగా సంస్థల్లో స్వాగతం పలికే కొలువులు. ఉన్నత చదువుల వైపు వెళ్లాలనుకుంటే ఉత్తతమమైన కోర్సులు. కోర్సు సమయంలోనే 50 శాతం ప్రాక్టికల్స్. ఇంతటి మేలైన అవకాశాలు ఇంజినీరింగ్ డిప్
పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఈవో యా�
పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, అందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో శనివారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమీక్షించారు.
పదోతరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ పక్కాప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రతిసారి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో అధిక మొత్తంలో విద్యార్థులు ఫెయిలవుతుండడంతో వ�
విద్యార్థులు పరీక్షలో తప్పితే ఉపాధ్యాయులదే బాధ్యత అవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించార
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. పరీక్ష సమయంల�
ఇటీవల జరిగిన విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విద్యార్థిని దివ్య పాపన్నపేట మండలంలో టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు కోలోయిన ఆ విద్యార్థిని పై చదువులకు అండగానిలవాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన �
కొడుకుకు 10వ తరగతి ఫలితాలలో 9.5 వచ్చినా, తల్లి మొహంలో విచారం చూసి ధైర్యం చె ప్పి, అయినా మంచి మార్కులే వచ్చా యి కదా? అని అంటే.. ఏం మంచి, మా చిన్నప్పటి చదువులు కాదు కదా? 10/10 రావాలని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నది.
సీబీఎస్ఈ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పదో తరగతిలో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతిలో 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మండలంలో 14 జడ్పీహెచ్ఎస్లు, సెయింట్ జోసెఫ్ పాఠశాల(ఎయిడెడ్), తెలంగాణ మోడల్ పాఠశాల, బాలుర మైనార్టీ, �
పది ఫలితాల్లో పాపయ్యపేట చమన్లోని మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరస్పాండెంట్ లలితా నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.