సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా ప్రముఖ విద్యాసంస్థలైన జగిత్యాలలోని కేజీఆర్, జాబితాపూర్లోని శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
సీబీఎస్ఈ పదో తరగతి వార్షిక ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల, పారమిత వరల్డ్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాద రావు హర్షం వ్య�
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్ 498 మార్కులతో మరోసారి ఆలిండియా నెం.1గా నిలిచి రికార్డు సృష్టించిందని ఆ స్కూల్ డైరెక్టర్ సీమ వెల్లడించారు. ఆరుగురు విద్యార్థులు 497 మార్కులు ఆపైన, 197 మంది విద�
జిల్లాను ఉత్తమ స్థానంలో నిలబెట్టాల్సిన పదో తరగతి ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయి. హైదరాబాద్ తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా పేరున్న ఖమ్మం జిల్లా పది ఫలితాల్లో 21వ స్థానానికి దిగజారడానికి అధికారుల నిర్లక్ష్యం స్�
పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు పదో స్థానం దక్కింది. గతేడాది వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివే సి, ఈ విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులను ప్రకటించారు. ఎప్పటిలాగే ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుక�
టెన్త్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరాశాజనక ఫలితాలను సాధించింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కీలకమైన మంత్రులున్నా జిల్యా విద్యాశాఖపైనా, టెన్త్ ఉత్తీర్ణత శాతం పెంపుదలపైనా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని బాలికలు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి ప్రతిభచాటారు. కామారెడ్డి జిల్లాలో 94.65శాతం, నిజామాబాద్ జిల్లాలో 96.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాణీనికేతన్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల డైరెక్టర్ రేణుక పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రణీత్ కుమార్, శ్రేష్ట 571 �
పదో తరగతి ఫలితా ల్లో మానుకోట మెరిసింది. బుధ వారం విడుదలైన ఫలితాల్లో 99.29 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రం లోనే మొదటిస్థానంలో నిలిచిం ది. అన్ని పాఠశాలల్లో 8,184 మంది విద్యార్థులకు 8126 మంది ఉత్తీర్ణులు కాగా బాలుర కంటే బా�
పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా 98.20 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. 11,849 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 11,636 మంది ఉత్తీర్ణులైనట్లు పేర�
బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం క�
చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కలమడుగు జడ్పీ హైస్కూల్ విద్యార్థి రఘు పదో తరగతి ఫలితాల్లో జిల్
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు హవా కొనసాగించారు. వంద శాతం ఉత్తీర్ణతతో అత్యుత్తమ ప్రతిభ సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్