Pregnant Woman | రోడ్డు సౌకర్యం లేకపోవడంతో.. ఓ నిండు గర్భిణి బురద రోడ్డులోనే 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో చోటు చేసుకుంది.
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఈర్లపెంటకు చెందిన మండ్లి గురువమ్మ(29) అనే మహిళ గత పది రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లింది.
Sangareddy | సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
108 Ambulance | అంబులెన్స్లో గల అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్, పలు రికార్డులను పరిశీలించారు. స్టాఫ్ను పలు విషయాలు అడిగి తెలుసుకున్న అధికారులు 108 సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశార
మునిపల్లి మండలంలోని కంకోల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా ప్రభుత్వ దవాఖాన నిర్మాణం చేపడుతుండగా, ఇటీవలే హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు.
Delivery | దొమ్మాట గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని గజ్వేల్ హాస్పిటల్కి తరలించే క్రమంలో మహిళకి పురిటినొ