నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానలో చేర్చుకోకపోవడంతో 108 వాహనంలోనే గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా గుండాల మండలంలో ఆది వారం రాత్రి చోటుచేసుకుంది.
మండలంలోని కొంకనోనిపల్లి గ్రామానికి చెందిన శిరీషకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. కాగా మహిళను పరీక్షించిన వైద్యులు శిశువు మెడకు పెద్దపేగు చుట్టుకుందని,
అర్ధరాత్రి ఒంటి గంట సమయం లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తాను ఎమర్జెన్సీలో ఉన్నానని 108 అంబులెన్స్కు ఫోన్ చేశాడు. తీరా సిబ్బంది స్పాట్కు చేరుకున్నాక తనను జనగాంలో డ్రాప్ చేయాలని వేడుకున్నాడు. ఈ విచిత్ర �
Nizamabad | పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా, 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి..తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ సంఘటన కోటగిరి మండలంలో జరిగింది. మండల కేంద్రానికి �
Minister Harish Rao | గతంలో అంబులెన్స్ నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సిద్ధంగా ఉంటున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Minister KTR | హైదరాబాద్ : అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ హరీశ్రావుక
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు.
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా (Peoples plaza) వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్�
రోడ్డు ప్రమాదం జరిగినా, ప్రసవ సేవలు అవసరమున్నా, ఆత్మహత్యకు యత్నించినా, గుండెపోటు వచ్చినా ఇతర ఏ అత్యవసరమైనా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్లో పైలెట్(డ్రైవర్) పాత్ర కీలకం.
Narayanpet | మక్తల్ టౌన్ : అప్పుడే పుట్టిన ఓ పసికందుకు ఆపద వచ్చింది. పసిపాప గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అప్రమత్తమైన 108 సిబ్బంది.. పసికందుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక�
CPR | కీసర, ఏప్రిల్ 30: అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు కీసర 108 సిబ్బంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది.
Telangana | శిశువుకు సీపీఆర్ చేసి ప్రాణా న్ని కాపాడారు 108 సిబ్బంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లోని మెగా క్యాంప్ కార్యాలయంలో బీహార్కు చెందిన ప్రేమ్నాథ్ యాదవ్, కవిత దంపతులకు 23 రోజుల కిం�
Heart Stroke | సిద్దిపేట : ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు( Heart Stroke )కు గురవుతున్నారు. ఆటో డ్రైవింగ్( Auto Driving ) చేస్తుండగా డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. 108 అంబులెన్స్( 108 Ambulance ) సిబ్బంది ఆ డ్రైవ
మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా 2022 జూలై 24న సొంత డబ్బుతో అంబులెన్స్ అందజేసిన మంత్రి వేముల మూడు జిల్లాలకు అత్యవసర సేవలు కమ్మర్పల్లి, జూలై 23: రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్�