నిజామాబాద్ : బోధన్ మండలం అందాపూర్ వద్ద 108లో ఓ గర్భిణి ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఊట్పల్లి గ్రామానికి చెందిన బండి ఐశ్వర్యకు శుక్రవారం తెల్లవారుజామున పురుటి నొప్పులు రావడంతో
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యవసర సమయంలో ఆస్ప�
108 Ambulance | జిల్లాలోని వేమనపల్లి మండలం రాచర్ల గ్రామానికి చెందిన చెన్నూరి అశ్వినికి సోమవారం తీవ్ర పురిటినొప్పులు వచ్చాయి. అశ్విని మగ బిడ్డకు జన్మించింది.
వెంగళరావునగర్ : వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి తీవ్రంగా గాయపడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అల్లాపూర్కు చెందిన మహ్మద�
108లో మహిళ ప్రసవం | 108 అంబులెన్స్లో గర్భిణి ప్రసవించిన సంఘటన శనివారం రాత్రి కంది మండల పరిధిలో చోటు చేసుకుంది. తునికల తాండాకు చెందిన గర్భిణి సంతోష కు పురిటి నొప్పులు రావడంతో 108లో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు
108 Ambulance | పురిటి నొప్పులతో భాద పడుతున్న గర్భిణి ఇంటికి వెళ్లి 108 సిబ్బంది పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రాజేశ్వరికి పురిటి నొప్పులు ప్రారంభం కాగా 108కి ఫోన్
కేబీఆర్ పార్క్| నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కోసం పార్క్కుకి వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.