అలంపూర్ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి వంద పడకల దవాఖాన వైద్య సేవలు బుధవారం ప్రారంభం అయ్యాయని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్ అన్నారు.
అధికారంలోకి వచ్చి రెండేైళ్లెనా చేసిన అభివృద్ధి శూన్యం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మరోసారి స్థానిక సంస్థల కోసం చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ తన మోసపూరిత నై�
తెలంగాణలో రెడ్డొచ్చె మొదలనే పదం చాలా వాడుకలో ఉంటుంది. గ్రామాలలో పండుగలు, పబ్బాలప్పుడు రాత్రి వేళల్లో నాటకాలు(ఆటలు) వేస్తుంటారు. నాటకం ప్రారంభమై సగం వరకు వచ్చినప్పుడైనా సరే.. ఆ ఊరి పెద్ద పటేల్ లేదా రెడ్డి �
నిర్మాణం పూర్తయిన వంద పడకల దవాఖానను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) ఎదుట శుక్రవారం ధర్నా ని�
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల దవాఖానను ప్రారంభించాలని, ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్యం వీ�
దుబ్బాక వంద పడకల దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం దుబ్బాక వంద పడకల దవాఖానలో అభివృద్ధి కమిటీ సమావేశానికి రాష�
నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మధిరలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట �
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మితమవుతున్న 100 పడకల ఆస్పత్రికి గాంధీ హాస్పిటల్గా నామకరణం చేస్తామని, హాస్పిటల్ ముందు భాగంలో అద్భుతమైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల కీర్తిని పెంచుతామని ఎమ�
చిన్న జిల్లాలతో ప్రగతి పరిఢవిల్లుతోంది. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు పాలన చేరువైంది. ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016 అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. మొదట వర�
దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. రెండు ఎకరాల స్థలంలో విశాలమైన భవన నిర్మాణం పూర్తి చేసుకున్నది. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగులతో నిర్మించారు. ఆరు వెయిటింగ్ హాళ్లు.. ఆపరేషన్ థియేటర్లు.. అత్యవసర చికిత్సలు, పిల�
గడిచిన 40 సంవత్సరాలుగా తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులతో డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నియోజక వర్గ ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే గాదరి కి
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని మునుగోడు వేదికగా మరోసారి స్పష్టమవుతున్నది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపా�
చొప్పదండి నియోజకవర్గంలో 30 పడకల దవాఖాన ఉంది. సమైక్య రాష్ట్రంలో అరకొర వసతులతో ఉండేది. దీంతో రోగులు ప్రైవేట్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. చేవెళ్లకు వంద పడకల దవాఖాన మంజూరు, రైతులకు రుణమాఫీ చేయడంపై హర్షిస్తూ మంగళవారం నగరంలోని ప్రగతిభవన్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జడ్చర్లకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రానున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖాన భవనాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించనున్నారు.