నియోజకవర్గంలోని పేదలు, గిరిజనులు, దళితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 2015లో వందపడకల దవాఖానను మంజూరు చేయించారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా మూడు వంద ప�
నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతున్నది. ఇక రోగులకు మెరుగైన వైద్యం అందనుంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్లోని 30 పడకల ప్రభుత్వ దవాఖాన వంద పడకలకు అప�
సీఎం కేసీఆర్ చొరవతోనే పట్టణంలో వంద పడకల దవాఖాన మంజూరైందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించనున్న వంద పడకల దవాఖానకు కేటాయించిన స్థలాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మం�
మెదక్ : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయి. కాన్పుల శాతం మరింత పెరగాలి. అందుకు ఆశాలు బాధ్యత తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్లో రూ. 17 కోట్ల�