స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపైనే అందరూ దృష్టి సారించారు. మంగళవారం జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్మోహన్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చ
మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగా, ప్రభుత్వం వచ్చే (సెప్టెంబర్) నెలాఖరులోగా చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
By-elections | ఏపీలో నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు టీడీపీ పరమయ్యాయి.
తమ వాడకు ఓట్ల కోసం ఎవ్వరు రావద్దంటూ.. పాలకుర్తి మండలం (Palakurthi) రామారావుపల్లెలో వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థులెవరూ తమ వాడకు రావద్దని అ�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వం ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగానే బుధవారం ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకున్నది. ఎన్నికలు నిర్వహించడం కోసం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింద�
హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు రంగం సిద్ధమైందని చెప్పాలి. గత రెండు మూడు రోజుల క్రితం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే మూడు నెలల లోపు స్థానిక సంస్థలే ఎన్నికల�
Siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 02: తంగళ్లపల్లి మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు బస్వాపూర్ ఆర్థిక సాయం అందజేసి మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
నల్లగొండ జిల్లా చండూరులో (Chandur) పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏ కారణం చెప్పకుండానే దళిత నేత, మాజీ జడ్పీటీసీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ అన్నెపర్తి శేఖర్ను అరెస్టుచేశారు. గురువారం �
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) ముందుగా పంచాయతీలకా లేదా పరిషత్లకు నిర్వహిస్తారా అనే ఉత్కంఠకు తెరపడటంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ముందుగా పంచాయతీ ఎన్ని