కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపరిషద్ చైర్పర్సన్ పదవికి ఎమ్మెల్యే కోవ లక్ష్మీ (Kova Lakshmi) రాజీనామా చేశారు. దీంతో ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మేయర్ నీరజ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ కంటి చూపు చాలా ముఖ్యమైనదని అన్నారు. రూ.వేలు వెచ్చించి నిరుపేదలు కంట�
చేర్యాల మండలం గుర్జకుంట గ్రామంలో జడ్పీటీసీ శెట్టి మల్లేశం హత్య కేసులో అనుమానితులే నిందితులుగా తేలారు. కుల సంఘ వివాదాలు, రాజకీయ విభేదాలే హత్యకు కారణమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం జడ్పీటీసీ సభ్యుడు శెట్టె మల్లేశం(43) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన స్వగ్రామం గుర్జకుంటలో సోమవారం ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాకింగ్ కోసం గుర్జకుంట క్రాస్రోడ్డు వైపు వెళ్లారు.
Siddipet | సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రోజూలానే సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన ఆయనపై గుర్తుతెలియని
కేసీఆర్ జాతీయ రాజకీయ రంగప్రవేశం చేయాలి
తెలంగాణ పథకాలు దేశంలో అమలు కావాలి
కేసీఆర్ పల్లెవిజన్ను కోరుకుంటున్న అఖండ భారత ప్రజలు
ఉమ్మడి జిల్లా జెడ్పీటీసీల అభ్యర్థన
“ఒక రైతుగా.. రైతు బిడ్డగా అలుపెరుగని కృషితో వ్యవసాయాన్ని పండుగలా మార్చిండు. సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ను ఇచ్చి వెలుగులు నింపిండు. తొలకరికి ముందే పెట్టుబడికి సాయం.. ఇంటిపెద్ద పోతే కుటుంబం రోడ్డున ప
సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్పై జడ్పీటీసీలకు ఎలాంటి అసంతృప్తి లేదని, కుటుంబ సభ్యులుగా అందరం కలిసిమెలిసి ఉన్నామని జడ్పీ వైస్ చైర్మన్ కుం చాల ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు.
ఎంపీ కవిత | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థ