హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 - 2003 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఆటోనగర్లోని అనన్య రిసార్ట్స్లో ఘనంగా జరుపుకున్నారు.
Tenth Get together | మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2013-2014లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని కళ్యాణీ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు.
Balkonda | పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అమలు చేయడంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పది డెస్క్ టాప్ కంప్యూటర్లు చేరాయి.
మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మూడోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పాఠశాలలో 597 విద్యార్థులకుగా నూ 400 మంది హాజరయ్యారు. వారం రోజులుగా ఇన్చార్జ్జి తాసీల్దార్ సురేశ్కుమార్ సమక్షంలో మధ్యాహ
చింతకాని మండలం పందిళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. సార్గా అవతారమెత్తారు. తరగతి గదులను కలియతిరుగుతూ వెళ్లిన ఆయన 6వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యా�
ఒకే కాంపౌండ్లో రెండు ప్రభుత్వ బడులు.. మొత్తం 139 మంది పిల్లలు.. ఉన్నది ఒకే మూత్రశాల.. ఇక విరామ సమయం వచ్చిదంటే చాలు వాష్రూం కోసం విద్యార్థులు చాంతాడంత లైన్లో నిల్చుండాల్సిందే. ఒకరి తర్వాత ఒకరు అంటే దాదాపు గ�
విద్యార్థులు చిన్నతనం నుంచి కష్టపడి చదివితే భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. గురువారం మద్దుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన అమ్మ ఆదర్శ ప
మండలంలోని ద్వారక జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 1995-96 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. చదువులు ముగించుకొని భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లిన వారంతా 29 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చేరి సందడ�
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. మొత్తం 32 టీమ్లు పాల్గొననుండగా, ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకి రూ.20 వేలు, కప్, ద్విత�
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి హైదరాబాద్ ఈ నెల 24, 25న ఆన్లైన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని జడ్పీ హైస్కూల్ - మాల్(వీటీనగర్) విద్యార�
మండలంలోని రెబ్బెన్పెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను
విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. శనివారం మండలంలోని నీల్వాయి కస్తూర్బాగాంధీ విద్యాలయం, జడ్పీ హైస్కూల్ను ఆయన పరిశీలించారు.