ముత్యంపల్లి జడ్పీ ఉన్న త పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కళోత్సవ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం వెంకటేశ్వరస్వామి తెలిపారు. శనివారం ఆయన మా ట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచేలా చేపట్టిన తొలిమెట్టును పకడ్బందీగా అమలు చేయాలని, ఇది పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తుందని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.
నాలుగు గోడల తరగతి ఒక గది కాదు.. అది విజ్ఞానపు గని అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆధునిక పాఠశాలల సముదాయ ప్రాంగణాన్ని ప్ర�
Gutha Sukhender Reddy | చిట్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1969-70 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన మిత్రులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖే
పత్తిపాక జడ్పీ స్కూల్కు ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్కూల్ రానురాను వసతుల లేమితో కొట్టుమిట్టాడింది. వానస్తే చాలు తరగతి గదులు ఉరుస్తూ ఉండేవి.
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి సబ్జూనియర్ బాలికల హాకీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.ఆరాధన శుక్రవారం తెలిపారు.
ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థు�