‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే రైతన్నలను అరిగోసపెడుతున్నరు. సాగుకు నీరందించకుండా పంటలు ఎండబెడుతున్నరు. ఇది కాంగ్రెస్ తెచ్చి కరువు. వాళ్లకు అధికార యావ తప్ప రైతులపై ప్రేమ లేద
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించార
‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల అభివృద్ధి, పచ్చదనం పరిశుభ్రతలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దే’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార�
గణతంత్ర వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.
తన చిన్న కవితలతో మెరిపించి, సమాజ చైతన్యం కోసం పాటుపడిన అలిశెట్టి ప్రభాకర్ మినీ కవిత్వ సూర్యుడని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం అక్షర సూర్యుడు అలిశెట్టి జయంతి, వర్ధంతిని పురస�
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. శనివారం జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన 21 మందికి, జగిత్యాల అర్బన�
జిల్లాలో ఇంజినీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఈఈ, డీఈ, ఏఈలతో బుధవారం సమీక్షా సమావేశాన్ని ని
కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పార్టీ పటిష్టానికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు పాటుపాడాలని కోరారు.
‘ నా రాజకీయ జీవితంలో మున్నూరు కాపులు అందించిన అండదండలు, ఆదరణ మరువలేను. మీ సేవ కోసమే అహర్నిశలూ కృషిచేస్తున్న. నా వెన్నంటి నిలిచిన మీకు బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో ప్రాధాన్యమిచ్చాం’ అని జగిత్యాల బీఆర�