కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ప్రజలకిచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు, 420 హామీలని తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గుర్తు చేశారు.
‘గత ఎన్నికల్లో అసత్యాలను ప్రచారం చేసి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పదవుల నుంచి దించి గద్దెనెక్కేందుకు ఆ పార్టీ నాయకులు ఎత్తు�
తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే ఆదర్శమూర్తి అని, నిమ్నజాతి వర్గాలకు చదువు నేర్పించడం కోసం ఎనలేని కృషి చేశారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కొనియాడారు.
పెద్దపల్లి, కాటారం ప్రధాన రహదారి నుంచి మంథనిలోకి రావడానికి, పట్టణం నుంచి కాటారం, పెద్దపల్లికి వెళ్లేందుకు బొక్కలవాగుపై ఉన్న వంతెనను దాటి వెళ్లాలి. అయితే ఒకే వంతెన ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రయా
ఎవరెన్ని చెప్పినా వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంథని నియోజకవర్గంలో గుడిసెలు లేకుండా చేస్తా.
‘బుద్ధం శరణం గచ్చామి. బౌద్ధ బోధనలతో అంబేదర్ ఆశయాలను కొనసాగిస్తాం. అంబేదర్ అసలైన వారసుడు సీఎం కేసీఆర్. ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దశదిశలా అభివృద్ధి చెందుతున్నది’ అని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద
ఇటీవల ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందిన యువకులు.. తొలి ఓటును బీఆర్ఎస్కే వేస్తామని స్పష్టం చేశారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు.
ZP Chairman Putta Madhukar | బీఆర్ఎస్లో వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంథనిలోని రాజగృహలో జిల్లా పరిషత్ చైర్మ�
మంథని నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. గత వారం రోజుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వరుసగా మూడు సార్లు కలిసి విజ్ఞప్తి చేయడం తో నియోజకవర్గంలోని తూర్పు డివిజన
Interview | ‘మంథని నియోజకవర్గాన్ని కాంగ్రెస్ 60 ఏండ్ల పాటు పాలించింది. కానీ ఏం చేయలేకపోయింది. అందుకే ఈ ప్రాంతం ఇప్పటికీ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంగా ఉండిపోయింది. తండ్రీ కొడుకులు 40 ఏండ్లు పాలించినా చేసింది శూన్య
ఇది మంథని-కాటారం ప్రధాన రహదారి గాడుదులగండి గుట్ట. నాడు ఇక్కడ గుట్టను తొలచి రోడ్డు చేశారు. ప్రమాదకరమైన మూల మలుపు కావడంతో ఏటా పెద్దసంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసేవి. అయినా, గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట