ఓటమి అనేది లేకుండా వరుస సినిమాలు చేస్తున్న రాజమౌళి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో గోండు బెబ్బులి కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, �
Republic movie on OTT | మెగా మేనల్లుడు, సుప్రీం హీరో నటించిన చిత్రం రిపబ్లిక్. దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో అక్టోబర్ 1న విడుదలైంది. ఐశ్వర్య రాజేశ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో
లియాండర్ పేస్, మహేష్ భూపతి.. ఇండియన్ టెన్నిస్లోనే కాదు ప్రపంచంలోని టాప్ డబుల్స్ జోడీలో ఒకటి. ఈ ఇద్దరూ కలిసి మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలవగా.. మరో మూడింట్లో రన్నరప్గా నిలిచారు. అలాంట�
సంపూర్ణ వినోదంతో రూపొందించిన ‘లోల్సలామ్’ వెబ్సిరీస్ ఈ నెల 25న జీ-5 ఓటీటీలో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్ను శనివారం హీరో నాని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా వెబ్సిరీస్ క్రియేటర్ అం�
కరోనా మహమ్మారి విజృంభణ వలన డిజిటల్ మీడియాకు ఆదరణ బాగా పెరిగింది. చిన్న హీరోలే కాదు బడా హీరోలు సైతం ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖ