సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను సంబంధిత ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ:’ దిన పత్రికలో ప్రచురితమైన ‘అడుగుకో గుంత..
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా దవాఖానల సేవల సమన్వయకర్త డాక్టర్ కవిత సూచించారు. ఈ నెల 15వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ’ప్రభుత్వ వైద్యం.. అందని దైనం..అనే కథనానికి సంబంధిత జిల్ల�
తొలుత ప్రతిపాదించిన మాదిరిగా హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ రైల్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మెదక్ ఎంపీ రఘునందన్న�
Zaheerabad | ఆదివారం హైదరాబాద్ లోని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివక�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ ఏర్పాటు చేసేలా కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిలపక్షం నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయ�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపించాలని కోరుతూ జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకురాలు, కౌన్సిలర్ నామ స్రవంతి ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంత మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డుల పంపించారు. శ
హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ సాధన కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రజలు పోరుబాటకు సిద్ధమయ్యారు. హైదరాబాద్-ముంబయి మధ్య 900 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లోనే చేరుకునేలా మొదటి విడత డీఆర్పీలో కేంద్రం
Assigned Land | గుంజేటి గ్రామానికి చెందిన లచ్చయ్య కుమారుడు నర్సిములు అనే పేద రైతుకు గ్రామంలోని సర్వే నంబర్ 5/25/1 లో 1 ఎకరం 26 గుంటల వ్యవసాయ భూమిని ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే మాజీ జడ్పీటీసీ చంద్రప్ప న్యాల్కల్ రెవెన్�
జహీరాబాద్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ మడిగెలు వేలం పాటలో దక్కించుకున్న వ్యాపారులకు అప్పగించడంలో తాత్సా రం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు అమలు కావడం ల�
Road Accident | మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయా�
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపార�
జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడంతో పాటు హైవేగా మార్చాలనే కల సాకారం కావడం లేదు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారి మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపో�
ఆస్తి కోసం తండ్రిని చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సంచలనం రేపింది. జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్కుమార్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్పల్లికి చెందిన తాజు