గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. క్రీడా ప్రాం�
హైదరాబాద్-ముంబయి వయా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్నడిపించాలని జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రయత్నాలు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల కేంద్ర రైల్వే, సమ�
ప్రతిపాదిత హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు(బుల్లెట్ ట్రైన్) మార్గంలో జ హీరాబాద్ స్టేషన్ను చేర్చడంతోపాటు, బుల్లెట్ ట్రైన్ స్టాప్ మంజూరు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను బీఆర్�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను సంబంధిత ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ:’ దిన పత్రికలో ప్రచురితమైన ‘అడుగుకో గుంత..
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా దవాఖానల సేవల సమన్వయకర్త డాక్టర్ కవిత సూచించారు. ఈ నెల 15వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ’ప్రభుత్వ వైద్యం.. అందని దైనం..అనే కథనానికి సంబంధిత జిల్ల�
తొలుత ప్రతిపాదించిన మాదిరిగా హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ రైల్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మెదక్ ఎంపీ రఘునందన్న�
Zaheerabad | ఆదివారం హైదరాబాద్ లోని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివక�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ ఏర్పాటు చేసేలా కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిలపక్షం నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయ�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపించాలని కోరుతూ జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకురాలు, కౌన్సిలర్ నామ స్రవంతి ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంత మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డుల పంపించారు. శ
హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ సాధన కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రజలు పోరుబాటకు సిద్ధమయ్యారు. హైదరాబాద్-ముంబయి మధ్య 900 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లోనే చేరుకునేలా మొదటి విడత డీఆర్పీలో కేంద్రం
Assigned Land | గుంజేటి గ్రామానికి చెందిన లచ్చయ్య కుమారుడు నర్సిములు అనే పేద రైతుకు గ్రామంలోని సర్వే నంబర్ 5/25/1 లో 1 ఎకరం 26 గుంటల వ్యవసాయ భూమిని ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే మాజీ జడ్పీటీసీ చంద్రప్ప న్యాల్కల్ రెవెన్�
జహీరాబాద్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ మడిగెలు వేలం పాటలో దక్కించుకున్న వ్యాపారులకు అప్పగించడంలో తాత్సా రం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు అమలు కావడం ల�
Road Accident | మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయా�