జహీరాబాద్, జూలై 13: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Zaheerabad | సోయాబీన్ పంట సాగు విత్తనాన్ని విత్తిన పొలంలో కలుపు మొక్క నివారించేందుకు గడ్డి మందు పిచికారి చేయడంతో పక్కనే ఉన్న మరో రైతు పొలంలో మొలకెత్తిన పత్తి మొక్కలు ఎండిపోయింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల, కార్పొరేట్ యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. స్కూల్లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇం�
కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శుక్రవారం కోహీర్ పట్టణంలో ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.
జహీరాబాద్ పట్టణంలో నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు దోహదపడుతాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో పిరమిల్ కంపెనీ సహకారంతో ఏర్�
Farmers Seeds | ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లోని రైతులకు సాగుకు అవసరమగు కంది, పెసర విత్తనాలను మంగళవారం పంపిణీ చేస్తున్నట�
100 days action plan | ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.
Yoga | ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆయుష్మాన్ భారత్ మందిరంలో సోమవారం ఆయుర్వేద వైద్యాధికారి గణపతి రావు వైద్యాధికారులు, సిబ్బందికి యోగాసనాలు వేయించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరా లేకపోవంతో టార్�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే చాలా ఆయా ప్రాంతాల్లో ఉద్యమ పార్టీ నేతలపై పోలీసులు నిర్భందాలు విధింస్తున్నారు. సీఎం రేవంత్ శుక్రవారం సంగార