Gold Medal | చెరుకుకు ప్రత్యామ్నాయంగా పరిశోధనలు చేసి షుగర్ బిట్ అనే నూతన వంగడాన్ని అభివృద్ధి చేసిన బసంత్పూర్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ కు అరుదైన గౌరవం లభించింది.
Baboons | చిన్న నుంచి పెద్దల వరకు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కొండముచ్చులు ఇండ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇండ్లలోకి చొరబడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
NIMZ farmers | చట్టంలో భూముల ధరలు సవరించకుండా ఏ రకంగా నోటిఫికేషన్లు వేస్తున్నారని వసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రశ్నించారు. అక్రమంగా వేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ వచ్చి హుస్సేన్ నగర్, చీకుర్తి, అమీరాబాద్, ముర్తుజాపూర్, చాల్కి, రాఘవపూర్ గ్రామాల పరిధిలోని పంట పొలాలను వరద ముంచెత్తింది.
జహీరాబాద్, జూలై 13: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Zaheerabad | సోయాబీన్ పంట సాగు విత్తనాన్ని విత్తిన పొలంలో కలుపు మొక్క నివారించేందుకు గడ్డి మందు పిచికారి చేయడంతో పక్కనే ఉన్న మరో రైతు పొలంలో మొలకెత్తిన పత్తి మొక్కలు ఎండిపోయింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల, కార్పొరేట్ యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. స్కూల్లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇం�
కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శుక్రవారం కోహీర్ పట్టణంలో ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.
జహీరాబాద్ పట్టణంలో నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు దోహదపడుతాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో పిరమిల్ కంపెనీ సహకారంతో ఏర్�
Farmers Seeds | ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లోని రైతులకు సాగుకు అవసరమగు కంది, పెసర విత్తనాలను మంగళవారం పంపిణీ చేస్తున్నట�
100 days action plan | ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.