Yuzvendra Chahal: క్రికెటర్ యజువేంద్ర చాహల్, భార్య ధనశ్రీ వర్మ .. సోషల్ మీడియాలో ఓ హిట్ పెయిర్. వాళ్లు పోస్టు చేసే వీడియోలకు తెగ లైక్లు వచ్చేస్తుంటాయి. సరదా సరదా పోస్టులతో ఈ ఇద్దరూ ఎప్పుడూ తమ అభిమా
శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్న శ్రీలంక ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. అతని బౌలింగ్లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ధాటి�
సూపర్-4లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన 9వ ఓవర్లో ఫఖర్ జమాన్ (15) అవుటయ్యాడు. అంతకుముందు బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీకి తరలించిన ఫఖర్.. తర్వాతి బంత
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్లో బ్రూక్స్ (35)ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయ�
వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. 308 పరుగుల టార్గెట్ సెట్ చేసినా కూడా కేవలం మూడు పరుగుల తేడాతోనే విజయం సాధించగలిగింది. లక్ష్య ఛేదనలో కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్ చ�
మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 46వ ఓవర్లో బంతి అందుకున్న చాహల్.. ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఓవర్టాన్ కొట్టిన బంతిని లాంగాఫ్లో ఉన్న సిరాజ్ సరిగా జడ్జ్ చెయ్యలేకపోయాడు. దాంతో అతని చే�
మూడో వన్డేలో పట్టుదలగా ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు 8వ వికెట్ కోల్పోయింది. 44వ ఓవర్లో చాహల్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ విల్లే (18) పెవిలియన్ చేరాడు. విల్లే కొట్టిన బంతి నేరుగా లాంగాఫ్లో ఉ
భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ క్రమంలోనే బుమ్రా వేసిన 11వ ఓవర్లో శామ్ కర్రాన్ (2) కూడా అవుటయ్యాడు. బుమ్రా వేసిన బంతిని మిడాఫ్ మీదుగా బౌండరీ తరలించేందుకు ప్రయత�
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. భువీ, బుమ్రా తర్వాత చాహల్ కూడా సత్తా చాటాడు. తన తొలి ఓవర్లోనే హ్యారీ బ్రూక్ (8)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ షా�
భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన క్లాసెన్ (8)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన 9 ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే అతన్ని పెవిలి�
వరుసగా రెండు ఓటముల తర్వాత భారత జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14), రిషభ్ పంత్ (6), దినే�
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సీనియర్ స్పిన్నర్ చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పొదుపుగా బంతులు వేయడమే కాకుండా 15వ ఓవర్లో ప్రమాదకరమైన క్లాసెన్ (29)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ �
సఫారీలతో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. అయితే లక్ష్య ఛేదనలో బౌలర్ల
ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఐపీఎల్ తొలి సీజన్లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అలాంటిది 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది
ప్రస్తుత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. మొదటి క్వాలిఫైయర్లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్కు కొరకరాని కొయ్యగా మారే అవకా