ఐపీఎల్లో మేటి జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. గతేడాది వరకూ కోహ్లీ సారధ్యంలో ఆడిన ఆ జట్టు ఈ ఏడాది నుంచి ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలో రాణిస్తోంది. అదే సమయంలో ఆర్సీబీ ఐకానిక్ స్పిన్నర్ అయిన యుజ్వేంద్�
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది. వికెట్లేమీ కోల్పోకుండా పవర్ప్లే ముగించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. చాహల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి కెప్టె
ఏ జట్టులో ఉన్నా తను వికెట్ టేకర్నే అని యుజ్వేంద్ర చాహల్ నిరూపించాడు. తన మాజీ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో తొలి వికెట్ తీశాడు. అప్పటి వరకు వికెట్ లేకపోవడంతో టెన్షన్లో ఉన్�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్లలో యుజ్వేంద్ర చాహల్ ఒకడు. ఎనిమిదేళ్లపాటు ఆ ఫ్రాంచైజీతో గడిపిన యుజీ.. లేటెస్ట్ ఐపీఎల్ సీజన్లో మాత్రం రాజస్థాన్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో మెగా వేలం గురించి, ఆర్�
ప్రపంచ క్రికెట్లో లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం.. క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 52 ఏళ్ల వార్న్.. స్పృహ తప్పిన పరిస్థితిలో ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు ఎంత ప�
IND vs WI | టీమిండియా స్టార్ లెట్స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
IND vs WI | భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. భారత బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా వచ్చిన వారు వచ్చినట్లే క్రీజు వదిలి పెవలియన్ చేరారు. జేసన్ హోల్డర్(57), ఫాబియాన్ అలెన్ (29) ఆదు�
IND vs WI | ఇప్పుడు 20వ ఓవర్లో తొలిసారి బంతి అందుకున్న యుజ్వేంద్ర చాహల్ కూడా తన ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ను ఆధిపత్యంలో నిలిపాడు. ఈ ఓవర్ మూడో బంతికి మరో నికోలస్ పూరన్ (18)ను ఎల్బీగా అవుట్ చేశాడు.
Rahul Tewatia | ఐపీఎల్లో ఒక్క పెర్ఫామెన్స్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు రాహుల్ తెవాటియా. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడైన అతను ఐపీఎల్-2020
కొలంబో: భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ సైతం కరోనా బారినపడ్డారు. ఇటీవలే ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లను కొలంబోలోని
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీమ్ఇండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తల్లిదండ్రులకు కరోనా సోకిందని అతని భార్య ధనశ్ర�