ఏపీలో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ముగిసింది. వారందరికీ శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. దీంతో ఏపీ సీఎం జగన్ అసంతృప్తులపై దృష్టి సారించారు. మంత్రి పదవులు ఆశించి, భంగపడ్డ అసంతృప్త ఎమ్మెల్�
ఏపీ నూతన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తాజా మాజీ మంత్రి అనిల్ సెటైర్ వేశారు. కాకాణి తనకు ఇచ్చిన గౌరవం కంటే రెండింతలు అధికంగానే గౌరవం ఇస్తానని అనిల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ప్రమాణ స
ఏపీలోని అధికార వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. కొత్త మంత్రివర్గంలో ఛాన్స్ మిస్సైన వారు తీవ్ర ఆవేదనకు, అసంతృప్తికి లోనవుతున్నారు. వారి వారి కేడర్ మాత్రం ఏకంగా రోడ్లపైకి వచ్చేసింది. తమ నిర�
విద్యుదుత్పత్తి కోసం నాగార్జునసాగర్నుంచి తాము నీటిని వినియోగించడం లేదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు చిల్లరగా వ్యవహరిస్తున్నదని విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డ�
యాదాద్రి భువనగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా ఇవాళ యాదాద్రి వచ్చారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని రోజా దర్శించుకుని, మొక్కులు చెల్లించు�
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ స్థాపించి 40 సంవత్సరాలు గడించిందని, ఇప్పుడు చంద్రబాబును వెన్నుపోట�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతి
ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశానని వెల్లడి హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. నరసాపురంను జిల్లాగా ఏర్పాటు చేయాలని బుధవారం భారీ ప్రదర్శన, �
అమరావతి : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో భేటీ అనంతరం సినీ నటుడు అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల్లోనే వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి కీలక ప్రకటన వస్తుందని �
అమరావతి: తహశీల్దార్పై దాడి చేసిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశంజిల్లా హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు భవనం కృష్ణారెడ్�
MP Raghuramakrishna raju | ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
అమరావతి : జగన్ సర్కారు స్థానిక సంస్థల నిధులు దోచి ఆర్థిక సంక్షోభం సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచ్ ల