అసెంబ్లీ పరిణామాలపై మీడియా ముందు మనస్తాపం తిరిగి సీఎం అయ్యాకే సభకు వస్తానని శపథం సానుభూతి కోసమేనన్న ఏపీ సీఎం జగన్ హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం
అమరవాతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఈ మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులు ఉండగా వైఎస్సార్సీపీ 18, టీడీపీ 6 వార్డుల్లో విజయ�
అమరావతి : గుంటూరు జిల్లాలో టీడీపీకి చుక్కెదురైంది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. టీడీపీ మూడు �
Chandrababu naidu | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫాను గాలి జోరుగా వీస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇలాఖాలో అధికార పార్టీ పాగావేసింది.
అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్సీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోప�
Badvel By Election | ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ డిపాజిట్ గల్లంతు అయింది. అధికార వైఎస్సార్సీపీ మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా ఫలితాలను నమోదు చేసి ఘన విజయం
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ రికార్డు బద్దలు కొట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మెజార్టీని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. డాక్టర్ సుధాకు 90,228 ఓట్ల మెజార్ట�
ఇటీవలే మంచు విష్ణు (Manchu Vishnu) ‘మా’ అధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే. ‘మా’ ఎన్నికలకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల అధికారిని ప్రకాశ�
CM Jagan | ముఖ్యమంత్రిగా తనను దింపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ కావాలనేది ఆమె కల. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగింది. వైసీపీ అభ్యర్థిగా స్థానిక సంస్థల ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టింది.