గురుమూర్తి ఘనవిజయం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,30,572 ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు.
తిరుపతి ఉప ఎన్నిక| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్లో మెజారిటీని
వైసీపీ ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 94,307
బీజేపీ| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండగా, జనసేనతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ మూడ
వైసీపీ| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా పయణిస్తున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 69,724 ఓట్ల ఆధిక�
ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగుతున్నది. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 50,524 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,17,531 ఓట్లు పో
తిరుపతి| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగుతున్నది. తొలిరౌండ్లో వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నది.
ఓట్ల ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్�
అమరావతి: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సే�