వైఎస్సార్సీపీ చేసిందేమిటి?|
ఆంధ్రప్రదేశ్ 22 మంది ఎంపీలను, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. రాష్ట్రం కోసం వైఎస్సార్సీపీ చేసిందేమిటని జనసేన అధినేత..
అమరావతి : ప్రజా క్షేత్రంలో తిరస్కృతుడిగా మిగిలిన చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. వ్యాపారంలో నష్�
అమరావతి: ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘విధి నిర్వహణలో విఫలమైన నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్ష�
అమరావతి: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం పవన్ కల్యాణే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జరుగుతున్నది
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేశాడని ఆయన పేర్కొన్నారు
అమరావతి: అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణతో పాటు తదుపరి చర్యలపై ఏపీ హైకోర్టు తాత్కాలికంగా ‘స్టే’ విధించిన విష�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్స్వీప్ దిశగా వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప
తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ తన పాలనలో �