Sajjala Ramakrishna Reddy | వైఎస్సార్సీపీ ఏపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనప�
Vallabhaneni Vamsi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇండ్ల పట్టాలకు సంబంధించిన కేసు�
Vallabhaneni Vamsi | వైఎస్సార్సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను జైలు నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందిపడడంతో ఆయనను దవాఖానాకు
Vijaya Sai Reddy | వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని.. దాంతో ఆయనకు తీవ్ర నష్టం జరుగుతుందని, దాని నుంచి బయటపడకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని ఆ పార్టీ మాజీ నేత విజయ సాయిరెడ్డి అన్నారు. కాకినాడ పోర్టు�
Vijayasai Reddy | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ నేత విజయ సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వనసీయత ఉన్నవాడినని.. కాబ�
YCP | ఏపీలోని ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర నేతలైన సజ్జల భార్గవ్, అర్జున్రెడ్డితో పాటు మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని న�
Posani Krishna Murali | టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటుడు, వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణ మురళీకి ఇబ్బందులు తప్పేలా లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల వరుసగా వైఎస్సార్సీపీకి చెందిన నేతలపై కేసులు నమోదవుతు�
Prashant Kishor | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలంతా తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల్లో విజయం తమదేనంటే తమదేనని అధికార వైఎస్సార్ పార్టీ పేర్కొంటున్నారు.
Jenasena Party | తిరుమల క్షేత్ర పవిత్రను అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కోరితెచ్చుకున్న అధికారులు తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం మంటగలిపేసిన తీరు భక్తులను మనోవేధనకు గురి చేసిందని, కూటమి �
Andhra Pradesh | పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీకి చెందిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైసీప�
Mohan Babu | ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పార్టీ నేతలు తమ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన పేరు వాడుకుంటున్న వారికి టాలీవుడ�
ఉమ్మడి పౌరస్మృతిపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ, జనసేన పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని కోరారు. ప్రస్తుత�
దేశానికైనా, రాష్ట్రానికైనా ‘రాజధాని’ అనేది ‘అభివృద్ధి గ్రోత్ ఇంజిన్' వంటిది. స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ర్టానికి రాజధాని కనీస అవసరం. మరోపక్క ప్రతిష్టాత్మకమైన, జాతీయ ప్రాజెక్టు అ�
అమరావతి: నెల్లూరు నగర పాలక సంస్థలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో ఉన్న అన్ని వైఎస్సార్సీపీ స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క స్థానాన్ని దక్కించుకోకపోవడం