అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు విడతలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘోరం ఓడి పోయింది. అధికార వైఎస్సార్సీపీ దర్శి మినహా అన్ని మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. ఏపీలో ఉన్�
అమరావతి : రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీలో చేరేందుకు బీజేపీ, టీడీపీలకు చెందిన ముఖ్యనాయకులు తమతో టచ్లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ, బీజేపీకి చ�
అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా రెండు రూపాయలు సర్ ఛార్జ్ పేరుతో 10వేల కోట్లు లూటీ చేశారని కొడాలి నాని విమర్శించారు. తెలుగ
chandrababu naidu comments YSRCP govt | ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. రాష్ట్రానికి రిపేర్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం
Sajjala Ramakrishna Reddy | కరోనా కాలంలో ఇలా వేలమందితో సభలు పెట్టి పవన్ కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజమండ్రిలో పవన్ కల్యాణ్
Janasena Meeting | తన ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్ర వరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
Janasena Meeting | తనకు సినిమాల్లోకి రావాలని లేకపోయినా వచ్చానని, కానీ రాజకీయాల్లోకి మాత్రం రావాలనే వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. బుధవారం జరిగిన జనసేన
Janasena Meeting | జనసేన పార్టీ విస్తృత సమావేశంలో పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. కొన్నిరోజుల క్రితం ట్విట్టర్లో ‘.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు’ అంటూ ఒక కవిత షేర్
Eluru muncipal elections | పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం ఇక్కడ 50 విడిజన్లు 47 స్థానాల్లో (ఏకగ్రీవంతో కలిపి) వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
శోభా హైమావతి | ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమా�