Mithun Reddy | ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణం కేసులో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న ఆయనను సిట్ విజయవాడలోని కార్య
ఏపీ మాజీ సీఎం వైస్ జగన్పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రాజకీయ ప్రసంగాలు చేయడంపై పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వీడియో కలకలం రేపింది. ఈ ఘటన�
Ambati Rambabu | మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు.
YSRCP | ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో పలువురు వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తుండడం పట్ల ఆ పార్టీలో కలవరం మొదలైంది.
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (AP Assembly) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రతిపక్ష హోదా (Opposition Leader) కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి నటుడు పృథ్వీ కావాలనే ఇలా మా�
Ambati Rambabu | ఏపీ మాజీమంత్రి, వైసీపీ సీనియర్నేత అంబటి రాంబా బు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘పూర్తి పరిషారానికి సోఫా చేరాల్సిందే..!’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఏపీలో ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఆధారాలు లేకుండానే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని అడ్డమైన ఆరోపణలు చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తప్పు జరిగితే ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఏదో కంటిత
: వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు�
Vakiti Srinivasulu | కర్నూల్ జిల్లాలో ఘోరం జరిగింది. టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.