జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్కు బిగ్షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్ను పోలీసులు బైండోవర్ చేశారు.
‘కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారు. ఆయన హయాంలో హైదరాబాద్ నగరం విశేషాభివృద్ధిని సాధించింది’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట
మల్లన్నసాగర్ను వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008, 2009లో కట్టించారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ బతికి ఉంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుక
Kiran Kumar Reddy | తెలంగాణ రాష్ట్ర విభజనపై ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా
వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో వరంగల్ గుర్తింపును మరింత ఇనుమడింపచేసేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది.
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం డిజైన్ల తయారీలో ప్రభుత్వ వైఖరి ఆది నుంచి సందేహాలకు తావిస్తున్నది. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ రూపకల్పన ముఖ్యమంత్రితోపాటు ఆయన ఎంపికచేసుకున్న కొద్దిమంది సలహాదారులు, కన్సల్టె�
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సాఆర్ చేసిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నదని, సంక్షేమంలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
YS Sharmila | దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి (YS Raja shekar Reddy) ఆశయాల కోసం పనిచేస్తానని ఏపీ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా నియామకమైన వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు.
ఎమ్మార్పీఎస్ మూడుదశాబ్దాలుగా తెలుగు రాష్ర్టాలే కాక దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీలను కూడగట్టుకుని ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతూ పార�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలిసే అవకాశం ఇవ్వరు. ప్రజల సమస్యలు వినరు. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు అందుబాటులో ఉండేవారు.. ఇవ్వన్నీ నిజమే కావచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రజలు నేరుగా సీఎంను క�
తెలంగాణపై ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చూపిన వివక్ష ఒక ‘ఒడువని ముచ్చట’. 60 ఏండ్ల పాలనలో వారు చేసిన కుట్రలు.. తుంగలో తొక్కిన హామీలను మాటల్లో చెప్పలేం. ఇక నీళ్ల దోపిడీకి అంతేలేదు. తెలంగాణను ఎండబెడుతూ ఆం
బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలోని విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.