అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ‘రిపబ్లిక్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీలో సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుక�
AP CM YS Jgan | ఏపీ సీఎం జగన్కు సీబీఐ కోర్టులో ఊరట | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది. సీఎం జగన్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైఎస్సార్ సీపీ
చాలా రోజుల నుంచి టాలీవుడ్ (Tollywood) సినీ పెద్దలంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) ని కలవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రయాత్ర నేపథ్యంలో ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ యాత్ర అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతమైన చిత్రంగా నిల�
గుత్తా సుఖేందర్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 88,441 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,373 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలోనే కొవిడ్ వల్ల 80 మంది చనిపోయారు. కరో�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో 85,311 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,413 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 24 గంటల్లో కొవిడ్ వల్ల 83 మంది ప్రాణాలు కోల్పోగా 15,469 మంది డిశ్చ�
MSR passes away: తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ కురువృద్దుడు ఎం సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్ ) మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3495 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల చిత్తూర్లో నలుగు
అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ నుంచి టీకా ఉత్సవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దాని కోసం 25 లక్షల కోవిడ్ టీకా డోసులను తమకు ఇవ్వాలంటూ ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం�
రాష్ట్ర ప్రగతికి జగన్ చేసిందేమిటి|
రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ఏం చేశారని ఆయన వైఎస్సార్సీపీకి ఓటేయాలని ....