దేశంలో ఎక్కువ పన్నులు విధించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాదుడే బాదుడు ఉన్న రాష్ట్రం ఏపీ అని విరుచుకుపడ్డారు. విశాఖలోని తాళ్లవలసలో జరిగిన బా
2024లో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తాడేపల్లిలోకి క్యాంపు క
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్ర పటాన్న
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలతో సరికొత్త శకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించగా. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారం
ఏపీలోని కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివే�
మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేత రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై చెలరేగిపోయారు. పంచ్ డైలాగులతో బాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు టార్గెట్గా రోజా వేసిన సినిమా పంచ్లు వేదికపైనున్న ఏపీ సీఎం జ
సినీ పరిశ్రమ పురోభివృద్ధికి అందరికి ఆమోదయోగ్యమైన పాలసీ తేవడాడినికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రేక్షకులకు, సినీరంగానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ నిర్ణయా
YS Sharmila | హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. షర్మిల స�