వివిధ ఆరోపణలపై సీఎం జగన్పై ఇప్పటి వరకు 32 కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించడంలో ఆంతర్యమేంటని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సీఎంగా ఉన్నందుకు ఆయనో రూల్.. ఎంపీన�
ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు అన్న ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ...
గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో సీఎం జగన్ పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ యేడాది వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించా
దేశంలో ఎక్కువ పన్నులు విధించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాదుడే బాదుడు ఉన్న రాష్ట్రం ఏపీ అని విరుచుకుపడ్డారు. విశాఖలోని తాళ్లవలసలో జరిగిన బా
2024లో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తాడేపల్లిలోకి క్యాంపు క
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్ర పటాన్న
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలతో సరికొత్త శకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించగా. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారం
ఏపీలోని కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివే�