ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్ర పటాన్న
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలతో సరికొత్త శకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించగా. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారం
ఏపీలోని కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివే�
మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేత రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై చెలరేగిపోయారు. పంచ్ డైలాగులతో బాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు టార్గెట్గా రోజా వేసిన సినిమా పంచ్లు వేదికపైనున్న ఏపీ సీఎం జ
సినీ పరిశ్రమ పురోభివృద్ధికి అందరికి ఆమోదయోగ్యమైన పాలసీ తేవడాడినికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రేక్షకులకు, సినీరంగానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ నిర్ణయా
YS Sharmila | హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. షర్మిల స�
అమరావతి : ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అనంతపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ రెండున్నర ఏండ్ల అధికా�
అమరావతి : గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మళ్లించిన రూ.1,309 కోట్లను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని �
అమరావతి : ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చే�
అమరావతి : ఏపీ రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ ఫెయిల్యూర్ అనడం క్షమించరానిదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గుంటూరులో ఫూలే విగ్ర�