టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తనకు ప్రాణహాని ఉన్నదని చెప్తున్నా...
తుని పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఓ తల్లి ఆవేదనను చూసి చలించిపోయాడు. జనం మధ్యలో ఉన్న ఆ తల్లిని పిలిచి బాలుడి సమస్యను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పరంగా సాయం చేసేందుకు...
జగన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతలకు సైకోతనం పెరిగిపోయిందని, త్వరలోనే వారి సైకతనానికి ముగింపు కార్డు పడనున్నదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మ�
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో ఇళ్ల పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందించాలని...
వివిధ ఆరోపణలపై సీఎం జగన్పై ఇప్పటి వరకు 32 కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించడంలో ఆంతర్యమేంటని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సీఎంగా ఉన్నందుకు ఆయనో రూల్.. ఎంపీన�
ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు అన్న ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ...
గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో సీఎం జగన్ పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ యేడాది వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించా