అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3495 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల చిత్తూర్లో నలుగు
అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ నుంచి టీకా ఉత్సవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దాని కోసం 25 లక్షల కోవిడ్ టీకా డోసులను తమకు ఇవ్వాలంటూ ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం�
రాష్ట్ర ప్రగతికి జగన్ చేసిందేమిటి|
రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ఏం చేశారని ఆయన వైఎస్సార్సీపీకి ఓటేయాలని ....
అమరావతి: చత్తీస్ఘడ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ జవాన్లు ఉన్నారు. బీజాపూర్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఆ ఇద�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమా�
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన నూతన విమానాశ్రయానికి విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటించ�