YCP MP | ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ బాలశౌరి (YCP MP Balashauri) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.
Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే.. తన తలరాతను మాత్రం జగన్ రాస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం, జగన్ కోసం తాను త్�
AP News | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జిలను మారుస్తున్నార�
YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ పల్లె బాగుపడదని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. 14 ఏండ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైసీపీ మార్క్ మాత్రమే �
Pawan Kalyan | ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ఏపీ సీఎం జగన్ను ఆయన ప్రశ్నించారు. కుల గణన చేప�
Perni Nani | వైఎస్సార్ కుటుంబం చీలడానికి జగనన్నే కారణమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ కుటుంబంలో చీలికలకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఎలా కారణమో చ�
AP News | ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మరని మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆమె ఆరోపణలు చేస్తున్నారని వ�
AP News | వైసీపీ నుంచి అంతా బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కొణతాల సమావేశమయ్యారు.
YSRCP | ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి �
YS Sharmila | భూతద్దంలో చూసినా ఏపీ అభివృద్ధి కనిపించడం లేదని పీసీసీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కాంగ్రెస్లో చేరగానే షర్మ�
AP News | ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిలను మార్చేసిం�
AP Politics | ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ ( YS Jagan ) కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి(Sunitha) ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు.