YS Jagan | పదవిపై తనకు వ్యామోహం కానీ.. అధికారం పోతుందన్న భయం కానీ ఎప్పుడూ లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదోడి భవిష్యత్తును మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన
Mudragada | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత జగన్ సమక్షంలో �
AP Elections | ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని వ్యాఖ్యానిం�
Chegondi Suryaprakash | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు భారీ షాక్ తగిలింది. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేనను వీడి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం కార�
Vivekananda Murder | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి పేర్కొన్నారు. నాన్న హత్య కేసులో న్యాయం కోసం ఐదేండ్లుగా పోరాడుతున్నా పట్ట�
AP CM Jagan | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజవర్గమైన కుప్పం మేలు గురించి పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నార
Jagan | చంద్రబాబు మోసాలు భరించలేక.. ప్రజలు ఐదేండ్ల క్రితమే చొక్కా మడతేశారని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాప్తాడులో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబా�
YS Sharmila | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున
AP News | ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అనుకుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సై అన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చ
సభా హక్కుల ఉల్లంఘన కింద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ మంగళవారం రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో తన గురించి అనుచితంగా మాట�