ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నార
Jagan | చంద్రబాబు మోసాలు భరించలేక.. ప్రజలు ఐదేండ్ల క్రితమే చొక్కా మడతేశారని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాప్తాడులో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబా�
YS Sharmila | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున
AP News | ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అనుకుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సై అన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చ
సభా హక్కుల ఉల్లంఘన కింద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ మంగళవారం రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో తన గురించి అనుచితంగా మాట�
Chiranjeevi | చిరంజీవి రాజకీయాలు మానేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. పదేండ్లు పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయనకు రాజకీయమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ విషయం చాలా సార్లు చెప్పాడు కూడా. తనది కానీ గ్రౌండ్లోకి వెళ్ల�
YS Jagan | చంద్రబాబు కేవలం వాగ్ధానాలే ఇస్తారని.. వాటిని అమలు మాత్రం చేయరని ఏపీ సీఎం వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. తాను మాత్రం ఐదేండ్లలో ఏ కారణం కూడా చూపించి ఇచ్చిన హామీలను ఎగ్గొట్టలేదని స్పష్టం చేశారు. 2014 ఎన్నిక�
Hyderabad | హైదరాబాద్ నగరం తమకు లేకపోవడం వల్ల పదేండ్లలో రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. పవర్ హౌస్ లాంటి నగరం తమకు లేకపోవడం వల్లనే వైజాగ్పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. ఏపీ అ
AP Politics | ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేస్తున్న వైసీపీ.. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బార
YCP MP | ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ బాలశౌరి (YCP MP Balashauri) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.
Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే.. తన తలరాతను మాత్రం జగన్ రాస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం, జగన్ కోసం తాను త్�
AP News | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జిలను మారుస్తున్నార�